లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు సైట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వెంటనే పునరుద్ధరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ�
రేపటి నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో 44 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇటీవల చోరీకి గురైన 60 రైఫిల్ బుల్లెట్లు, మూడు మ్యాగజిన్లను నగరంలోని పలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు.
Morocco earthquake: మొరాక్కోలో పరిస్థితి భయానకంగా ఉంది. రాత్రి వచ్చిన భూకంపంతో ప్రజలు అల్లడిపోతున్నారు. 6.8తో వచ్చిన తీవ్రత వల్ల అనేక బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద వేల సంఖ్యలో జనం చిక్క�
కోర్టు ప్రాంగణాల్లో కాల్పుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పిటిషన్దారుల భద్రత ముప్పులో పడుతుందని పేర్కొన్నది.
Haryana Violence: నుహ్ జిల్లాలో జరిగిన ఘర్షణలపై సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యింది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. నిరసన ప్రదర్శన �
మహరాష్ట్రలోని పుణె జిల్లా తలేగావ్ తాభాడే పట్టణంలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్పై భజరంగ్ దళ్, వీహెచ్పీ గ్రూపుల కార్యకర్తల దాడి ఘటనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్గా మద్దతుగా నిలిచారు. విద్యా�
పదేండ్ల బాలికపై ఓ యాచకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట స్ట్రీట్ నంబర్ నాలుగు �