ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం మౌలాలి, నేరేడ్మెట్ డివిజన్లో అధికారులతో కలిసి పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్�
మధిర పట్టణంలో 44 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ట్రైనీ ఐపీఎస్ కొట్టే రిత్విక్ సాయి తెలిపారు. సోమవారం మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రత్యేక గుర్తింపు సాధించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. నేర నియంత్రణకు నిఘా నేత్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్ట�
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్విజిలేషన్ విధులకు సంబంధించి ఉపాధ్యాయులకు ఉత్తర్వులు సైతం జారీ చేస్తున�
CC cameras | పలు గ్రామాల్లో నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు(CCTV cameras) పాడైపోవడంతో దిష్టిబొమ్మల్లగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 55 వేల మంది విద్యా
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
CI Praveen Kumar | పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాలు(CCTV cameras) ఏర్పాటు చేస్తామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్(CI Praveen Kumar) అన్నారు.