హోటళ్లు, రెస్టారెంట్లలో కఠిన శుభ్రత ప్రమాణాలను అమలు చేయడంలో భాగంగా చెఫ్లు, వెయిటర్లు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సీసీటీవీ కెమెరాలు కలిగి ఉండటం �
శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగూడలో సంచరిస్తున్నది.. చిరుత పులి కాదు.. అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీ శాఖ అధికారులు �
అసెంబ్లీ ఎన్నికల్లో నిధులు కాజేసిన బాగోతం వెలుగు చూస్తున్నది. ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గానికి వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయని, ఆ సమయంలో ఏదో జరిగిందని ఎన్సీపీ (ఎస్పీ) ఆరోపించింది. ఈ నియోజకవర్గంలో ఈ నెల 7న పోలింగ్ �
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు సైట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వెంటనే పునరుద్ధరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ�
రేపటి నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో 44 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇటీవల చోరీకి గురైన 60 రైఫిల్ బుల్లెట్లు, మూడు మ్యాగజిన్లను నగరంలోని పలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు.
Morocco earthquake: మొరాక్కోలో పరిస్థితి భయానకంగా ఉంది. రాత్రి వచ్చిన భూకంపంతో ప్రజలు అల్లడిపోతున్నారు. 6.8తో వచ్చిన తీవ్రత వల్ల అనేక బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద వేల సంఖ్యలో జనం చిక్క�