మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులం బాలుర-3 నుంచి ఇద్దరు వి ద్యార్థులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాషాబ్గుట్ట పెద్ద శివాలయం సమీపంలోని సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాల భవన సమ
సీసీ కెమెరాలు లేకుంటే కేసుల దర్యాప్తు ముందుకు కదలడం లేదు. అంబర్పేటలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడటం లేదు. నెల రోజులైనా కేసు దర్యాప్తులో పురోగతి లేదు. హైదరాబాద్లో ఇలాంటి డబుల్ మర్డర్ కేసు�
రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు స్టేటస్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం సమీక్షించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవ
లెబనాన్లో ఒకేసారి వందలాది పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలక్ట్రానిక్ పరికరాలు శత్రువుల చేతిలో ఆయుధాలుగా మారే ముప్పు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లలో కఠిన శుభ్రత ప్రమాణాలను అమలు చేయడంలో భాగంగా చెఫ్లు, వెయిటర్లు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సీసీటీవీ కెమెరాలు కలిగి ఉండటం �
శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగూడలో సంచరిస్తున్నది.. చిరుత పులి కాదు.. అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీ శాఖ అధికారులు �
అసెంబ్లీ ఎన్నికల్లో నిధులు కాజేసిన బాగోతం వెలుగు చూస్తున్నది. ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గానికి వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయని, ఆ సమయంలో ఏదో జరిగిందని ఎన్సీపీ (ఎస్పీ) ఆరోపించింది. ఈ నియోజకవర్గంలో ఈ నెల 7న పోలింగ్ �
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు సైట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వెంటనే పునరుద్ధరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ�
రేపటి నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో 44 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్�