నగరంలో విస్తరిస్తున్న సీసీ కెమెరాల వినియోగం నిఘా నేత్రాలపై ఆసక్తి కనబరుస్తున్న ప్రజలు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే కీలకం గోడలకు చెవులుంటాయ్.. జాగ్రత్త అనేది పాతమాట. ఇప్పుడు ఇండ్లకు కండ్లు కూడా ఉన్నా�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్లలో భద్రతపై పశ్చిమ రైల్వే దృష్టిసారించింది. ఇందులో భాగంగా విరార్ నుండి చర్చ్గేట్ వరకు ఉన్న 30 లోకల్ రైల్వే స్టేషన్లలో 2,729 సీసీ కెమెరాలను ఇన్స్టా
బుల్లెట్ బండి చోరీ | డుగ్గు డుగ్గు ..అంటూ సౌండ్ చేసే బుల్లెట్ బండిని చడీచప్పుడు కాకుండా తస్కరించాడు ఓ ఆగంతకుడు. ఇంటిముందు పార్క్ చేసిన తన బుల్లెట్ బండి కనిపించకపోవడంతో ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ కెమ�
పుణే : తమ ఇంటి బాత్రూం వైపు సీసీటీవీ కెమెరా అమర్చారని, కెమెరా యాంగిల్ మార్చాలని కోరిన మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణే జిల్లాలోని వద్గోంషెరి ప్రా�
ఎమ్మెల్యే గొంగిడి సునీత | కేసుల పురోగతితో పాటు నేర రహిత గ్రామాలుగా మార్చడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి అన్నారు.
రూ.20లక్షల విలువైన కెమెరాలు స్వాధీనం బాధితులకు అప్పగించిన డీసీపీ శ్రీనివాస్ ఖైరతాబాద్, జూన్ 24 : ఆటోలో మరిచిపోయిన లక్షలాది రూపాయలు విలువ చేసే కెమెరాల లెన్స్లను పంజాగుట్ట పోలీసులు సీసీ ఫుటేజీల సాయంతో గ�
మహబూబ్నగర్ : ఐకమత్యంతో పట్టణాలు, గ్రామాలలో అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో రూ. 3 లక్షల 80 వేల వ్యయంతో గ్రామంలో ఏర్పాటు చేసిన �
పటిష్టంగా శాంతి భద్రతలు తగ్గిన నేరాలు.. పెరిగిన రికవరీలు అంతర్రాష్ట్ర ముఠాలకు చెక్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ సీసీ కెమెరాల్లో దేశంలోనే మొదటి స్థానం సురక్షిత నగరంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరాలతో పోట�
రాజస్థాన్లో దారుణం డాక్టర్ దంపతుల కాల్చివేత భరత్పూర్, మే 29: కారులో వెళుతున్న డాక్టర్ దంపతులను ఇద్దరు యువకులు బైక్పై వెంబడించారు. ఓ చౌరస్తా వద్ద కారును ఓవర్టేక్ చేశారు. బైక్ను రోడ్డుపై అడ్డంగా ని
90 శాతం కేసుల్లో క్లూ.. సమగ్రవంతమైన మ్యాపింగ్.. గంటల్లో పరిష్కారం రాచకొండలో 1.25 లక్షల సీసీ కెమెరాలు ఇటీవల జరిగిన రెండు కిడ్నాప్ కేసులు సీసీల ఆధారంతోనే ఛేదన ఒక్క సీసీ కెమెరా వంది మంది పోలీసులతో సమానం.. ఈ మాటన�
అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు | వనస్థలిపురంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వారే వెళ్లినట�
హైదరాబాద్ : కమ్యూనిటీ పోలిసింగ్లో భాగంగా కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం 136 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు