రాజస్థాన్లో దారుణం డాక్టర్ దంపతుల కాల్చివేత భరత్పూర్, మే 29: కారులో వెళుతున్న డాక్టర్ దంపతులను ఇద్దరు యువకులు బైక్పై వెంబడించారు. ఓ చౌరస్తా వద్ద కారును ఓవర్టేక్ చేశారు. బైక్ను రోడ్డుపై అడ్డంగా ని
90 శాతం కేసుల్లో క్లూ.. సమగ్రవంతమైన మ్యాపింగ్.. గంటల్లో పరిష్కారం రాచకొండలో 1.25 లక్షల సీసీ కెమెరాలు ఇటీవల జరిగిన రెండు కిడ్నాప్ కేసులు సీసీల ఆధారంతోనే ఛేదన ఒక్క సీసీ కెమెరా వంది మంది పోలీసులతో సమానం.. ఈ మాటన�
అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు | వనస్థలిపురంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వారే వెళ్లినట�
హైదరాబాద్ : కమ్యూనిటీ పోలిసింగ్లో భాగంగా కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం 136 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన సీపీ అంజనీకుమార్ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గ�
పీర్జాదిగూడ, ఏప్రిల్4: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయని మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షిత మూర్తి అన్నారు. ఈ మేరకు ఆదివారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధి బోడుప్పల్ నగరపాలక పరిధి అంజయ్య ఎ
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 1 : ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నేరాల నియంత్రణకు పోలీసులు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు నేరాలు, ప్రమాదాలు, దొంగతనాలు ప�
అంబర్పేట, మార్చి 29 బాగ్అంబర్పేట సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ(సీఈకాలనీ)లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు మంచి ఫలితాలను ఇస్తున్నది. ఈ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో దొంగతనాలు, స్నాచింగ్లు బందయ్�
సీసీ కెమెరాల కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.2 కోట్లు హోం మంత్రి మహమూద్ అలీ మారేడ్పల్లి, మార్చి 27: దేశంలోనే నం.1.. తెలంగాణ పోలీస్ అని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట