ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న వై సునీల్యాదవ్ బెయిల్ పిటిషన్లో వాదనలను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
పోలీసుల ఎన్కౌంటర్లో ఒక వ్యక్తి మరణించాడు. దీనిపై మృతుడి భార్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు ఎన్కౌంటర్లో పాల్గొన్న 12 మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
వ్యాపారి ఇంట్లో లాకర్ తస్కరించిన కేసును బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సుదర్శన్,
కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను వాటి యజమానులు పిల్లలు లేదా కుటుంబ సభ్యులుగా పరిగణించినప్పటికీ జీవశాస్త్రం ప్రకారం అవి మనుషులు కాదని కోర్టు పేర్కొంది.
సైబర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.
హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూ�
బోధన్ పట్టణంలో ఓ చిన్నారి అపహరణ.. విక్రయం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరా�
ఓ వివాదం నేపధ్యంలో పన్నెండు మంది దళిత మహిళలను గృహ నిర్భందం చేసినందుకు కాఫీ ఎస్టేట్ యజమాని, బీజేపీ నేత జగదీష్ గౌడ, ఆయన కుమారుడిపై చిక్మగళూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.