ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
Sameer Wankhede | రెండేళ్ల కిందట డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede)పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి�
గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసంలో �
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న వై సునీల్యాదవ్ బెయిల్ పిటిషన్లో వాదనలను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
పోలీసుల ఎన్కౌంటర్లో ఒక వ్యక్తి మరణించాడు. దీనిపై మృతుడి భార్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు ఎన్కౌంటర్లో పాల్గొన్న 12 మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
వ్యాపారి ఇంట్లో లాకర్ తస్కరించిన కేసును బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సుదర్శన్,
కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను వాటి యజమానులు పిల్లలు లేదా కుటుంబ సభ్యులుగా పరిగణించినప్పటికీ జీవశాస్త్రం ప్రకారం అవి మనుషులు కాదని కోర్టు పేర్కొంది.
సైబర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.
హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూ�