Bharath Shetty | కాంగ్రెస్ అగ్రనేత, రాయ్బరేలి ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే (Karnataka BJP MLA)పై కేసు నమోదైంది.
Mahua Moitra | పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖా శర్మను సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా అవమానిం�
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో యోగా చేసినందుకు లైఫ్ైస్టెల్ ఇన్ఫ్లుయెన్సర్ అర్చన మక్వానాపై కేసు నమోదైంది. ఆమె మతపరమైన విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా కించపరచినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.
Case Against BJP MLA's Son | విద్యార్థి నాయకుడిపై దాడికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు, అతడి అనుచరులపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థి నేత దళిత వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ చ�
Exploitation Of Inmate | బాలికపై అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం రిమాండ్లో ఉన్న యువకుడైన ఖైదీ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడు. జైలు పరిశీలనకు వచ్చిన న్యాయమూర్తికి దీని గురించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు గార్డ�
జనగామ పట్టణ కేంద్రంలోని ధర్మకంచ జడ్పీహైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లోకి ప్రవేశించి న్యూసెన్స్కు కారణమైన కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి,
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు.
నిత్యం వివాదాల నడుమ ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై (MLA Rajasingh) మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
Magistrate Asks Dalit Rape Survivor To Strip | అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్పై కేసు నమో
Cops Suspended | రోడ్డు ప్రమాదం ఘర్షణ నేపథ్యంలో కొందరు వ్యక్తులను కొట్టిన మంత్రి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను హింసించారని మంత్రి కుమారుడు ఆరోపించాడు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ�
Case Against Tejasvi Surya | సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఈ విషయం తెలిపారు.
రామేశ్వరం కెఫే పేలుడు ఘటనపై వివావాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేసు నమోదైంది. రెండు రాష్ర్టాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఫిర్యాదు మేరకు మదురై పోలీసులు కేసు ర