Jallikattu Bull Being Fed Live Rooster | జల్లికట్టులో పాల్గొనే ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించారు. (Jallikattu Bull Being Fed Live Rooster) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదుపై పోలీసులు స్పం�
Case Against Police | ముగ్గురు పోలీసులు ఒక యువతిపై ఏడాదిగా లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులపై కేసు నమోదు చేశారు.
Khalistani terrorist Pannun | ఎయిర్ ఇండియాను బెదిరిస్తూ ఇటీవల వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్పై (Khalistani terrorist Pannun) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం కేసు నమోదు చేసింది. పలు సెక్షన్ల కింద అత�
రాజస్థాన్ రెవెన్యూ మంత్రి రామ్లాల్ జాట్, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రానైట్ గనిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక, అక్కడి నుంచి మెషినరీని అపహరించారన్న ఆరోపణలపై కోర్టు ఆదేశాల కేసు న
రాష్ట్ర మంత్రిపై విచారణ జరిపే అధికారం జిల్లా కోర్టుకు ఉన్నదా అని నాంపల్లిలోని ఒకటవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రమాకాంత్ ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై నమోదైన కేసు విచారణ సందర్భంగా గ�
Ramdev Baba | అక్టోబర్ 5న పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని యోగా గురువు రామ్దేవ్ బాబా (Ramdev Baba) ను రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆయన అరెస్ట్ పై ఇచ్చిన స్టేను అక్టోబర్ 16 వరకు పొడిగించింది.
Minister's Convoy Blocked with Cattle | తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister's Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బర�
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ను పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో.. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనీష
కొండగట్టు ఆలయంలో చోరీ కేసులో ప్రధాన నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రధాన నిందితులైన ర�
ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
Sameer Wankhede | రెండేళ్ల కిందట డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede)పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి�
గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసంలో �