పురుగులు పట్టిన చాక్లెట్లను విక్రయించిన షాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్లో నివాసం ఉంటున్న డా.పెరూర్ పురేందర్రెడ్డి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని అ�
Swetcha | ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఆమె మరణానికి తానే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ పూర్ణచందర్, ఎట్టకేలకు మౌనం వీడి ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చే
Case Against BJP Leader | మహిళా పోలీస్ అధికారిణి పట్ల బీజేపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చే�
Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. 500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున
తాను పంచాయతీ కార్యదర్శిని, మీ గ్రామానికి కొత్తగా బదిలీపై వచ్చానని, నీకు రూ.4వేల పెన్షన్ ఇప్పిస్తానని గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలిని నమ్మించి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం క�
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో బోర్డు తిప్పేసిన ప్రగతినగర్లోని చేతన్ జ్యువెలర్స్ యజమాని నితీశ్జైన్పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేటకు చెందిన ఓ బాధితురాలు గురువారం పోలీసు
Bellamkonda sai srinivas | ఈ మధ్య చాలా మంది ట్రాఫిక్లో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వారిని భయపెడుతున్నారు. కొందరు ర్యాష్ డ్రైవింగ్తో వణికిస్తుంటే, మరి కొందరు రాంగ్ రూట్లో వచ్చి ఇబ్బందులకి గురి చేస్తున్న
MP minister Vijay Shah | మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన అవమానకర, మతపరమైన, లైంగిక వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్ను ఆద
Ar Rahman | మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమల
TN Minister Ponmudy : మంత్రి పొన్ముడిపై మద్రాసు హైకోర్టు ఫైర్ అయ్యింది. మహిళలు, మతాల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. పొన్ముడిపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఒకవేళ ఆయనపై �
కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, పోలీస్ అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో భాగంగా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్
Maha Kumbh | మహా కుంభమేళాపై ఒక ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్ర స్నానాలతో భక్తుల పాపాలు పోయి స్వర్గం నిండిపోతుందని అన్నారు. హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆ ఎంపీపై పోలీ�
Perninani | ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో తాజాగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినానిపైకేసు నమోదు చేశారు.