ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్
క్రూయిజ్ డ్రగ్ పార్టీ కేసులో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్చిట్ ఇచ్చింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను గ�
ఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ పాకింది. విదేశాల నుంచి ఇజ్రాయెల్కు వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకింది. తమ దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైందని అధికారులు ప్రకటించార�
మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐఎస్ఐ ప్రమేయం ఉందని పంజాబ్ డీజీపీ
తన కుమారుడిపై నమోదైన లైంగిక దాడి కేసలో స్వేచ్ఛగా, సజావుగా దర్యాప్తు జరగాలని తాను కోరుకుంటున్నానని రాజస్ధాన్ మంత్రి మహేష్ జోషీ వ్యాఖ్యానించారు.
ముంబై: నిబంధనలకు విరుద్ధంగా లౌడ్ స్పీకర్లలో అజాన్ పఠించిన రెండు మసీదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బాంద్రా, శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లలో ఈ మేరకు రెండు కేస�
హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని
ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్మెట�
తన కుటుంబం ఎదుగుదల చూడలేకనే కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. శరణ్ అనే వ్యక్తి నుంచి తాను పైసా తీసుకోలేదని, డబ్బులు ఇచ్చినట్లు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై నమోదైన 17 కేసులను ఉపసంహరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసాకాండ కేసు కూడా ఉన్నది