రుణ యాప్ల ద్వారా ప్రజలను వేధించిన వ్యవహారంలో పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జప్తుచేసిన రూ.15 కోట్లను విడుదల చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఎన్ఫోర్�
అమరావతి: తిరుమలలో ముగ్గురు దర్శన టికెట్ల దళారులపై టిటిడి విజిలెన్స్ అధికారులు తిరుమలలోని టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతికి చెందిన రెడ్డి ఈశ్వర్, బాబు నాయక్, సుదర్శన్ రెడ్డిలు టాక
మద్యం సేవిస్తున్న నలుగురు స్నేహితుల మధ్య వివాదం చెలరేగడంతో అందులో ఓ యువకుడు తన స్నేహితునిపై బీర్ బాటిల్తో దాడి చేశాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.
మహిళా ఎమ్మెల్యే| అర్ధరాత్రి వేళ బైక్పై వెళ్తున్న ఓ ఎమ్మెల్యే అనుచరుడిని ఓ కానిస్టేబుల్ ఆపాడు. దీంతో అతడు వెంటనే ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ ప్రజాప్రతినిథి నా మనిష