బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన పోచారం శ్రీనివాస్రెడ్డికి ప్రజలు కచ్చితంగా బు
జార్ఖండ్లోని గాండేయ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై ఆమె 27 వేలకుపైగా ఓట్ల ఆధి�
నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీ�
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలని కలెక్టర్ వీపీ గౌతమ్ విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నల్లగొండ - వరంగల్ - ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన�
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయి�
విద్వేషంతో ప్రజలను విభజిస్తూ భరతజాతిని నిర్వీర్యం చేస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికలో ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి విజ్ఞప్త�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ పార్టీకి తోడు సీపీఎం, సీపీఐ నేతల క్యాంపెయిన్కు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు మరింత జోరు పెంచారు.
మునుగోడు ఉపఎన్నిక తుదిఓటర్ల జాబితా విడుదలైం ది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,367 అని ప్రకటించారు. గతంలో ఈ సంఖ్య 2,27,625 ఉన్నది. ఉపఎన్నిక నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నిక ల కమిషన్ అవకాశం కల్పించగా.. 24,781 దరఖాస్తులు వచ్�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. టీఆర్ఎస్ క్యాంపెయిన్ జో రు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు కార్యకర్తలు ఊరూరు పర్యటిస్తున్నారు.