ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయి�
విద్వేషంతో ప్రజలను విభజిస్తూ భరతజాతిని నిర్వీర్యం చేస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికలో ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి విజ్ఞప్త�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ పార్టీకి తోడు సీపీఎం, సీపీఐ నేతల క్యాంపెయిన్కు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు మరింత జోరు పెంచారు.
మునుగోడు ఉపఎన్నిక తుదిఓటర్ల జాబితా విడుదలైం ది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,367 అని ప్రకటించారు. గతంలో ఈ సంఖ్య 2,27,625 ఉన్నది. ఉపఎన్నిక నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నిక ల కమిషన్ అవకాశం కల్పించగా.. 24,781 దరఖాస్తులు వచ్�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. టీఆర్ఎస్ క్యాంపెయిన్ జో రు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు కార్యకర్తలు ఊరూరు పర్యటిస్తున్నారు.
ఉపఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 4: తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి, రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని మునుగోడు ఉప