మునుగోడు ఉపఎన్నిక తుదిఓటర్ల జాబితా విడుదలైం ది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,367 అని ప్రకటించారు. గతంలో ఈ సంఖ్య 2,27,625 ఉన్నది. ఉపఎన్నిక నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నిక ల కమిషన్ అవకాశం కల్పించగా.. 24,781 దరఖాస్తులు వచ్�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. టీఆర్ఎస్ క్యాంపెయిన్ జో రు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు కార్యకర్తలు ఊరూరు పర్యటిస్తున్నారు.
ఉపఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 4: తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి, రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని మునుగోడు ఉప
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ర్టాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న ఉంటుంద
ఉప ఎన్నికల్లో మాకు బీజేపీ పోటీయే కాదు…నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్య… నిజామాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు తథ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం
అక్టోబర్ 1న నోటిఫికేషన్.. 8 వరకు నామినేషన్లు నవంబర్ 2న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఆన్ గోయింగ్ పథకాలు యథావిధిగ