న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ర్టాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న ఉంటుంద
ఉప ఎన్నికల్లో మాకు బీజేపీ పోటీయే కాదు…నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్య… నిజామాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు తథ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం
అక్టోబర్ 1న నోటిఫికేషన్.. 8 వరకు నామినేషన్లు నవంబర్ 2న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఆన్ గోయింగ్ పథకాలు యథావిధిగ
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల ఫలితం ఈ రోజు తేలనున్నది. సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డివిజన్లో 49,203 ఓటర్లు ఉండగా ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల్లో 13,591మం
సాగర్ ప్రజలకు ధన్యవాదాలు | టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పార్టీ అభ్యర్థి నోముల భగత్కు అద్భుత విజయాన్ని అందించిన నాగార్జునసాగర్ ప్రజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
రీపోలింగ్ నిర్వహించాలి | తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ముద్రించిన వారిపై ఐపీసీ కింద కఠిన చర్యలు తీ�
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు