వైసీపీ గెలుపు ఖాయం | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
వెనుకబాటుకు జానారెడ్డే కారణం | నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్ నేత జానారెడ్డే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 30 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి ఏం చేశా�
చంద్రబాబు ఎన్నికల ప్రచారం | తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూర్ జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచార సభ రద్దు | ఏపీ సీఎం జగన్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచార సభ రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరగాల్సిన ప్రచార సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్ల�
చంద్రబాబు ఎన్నికల ప్రచారం | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం నెల్లూర్ జిల్లా పొదలకూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మ
ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా | నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 17న జరుగనున్న పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
14న ఏపీ సీఎం బహిరంగ సభ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. శనివారం 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
నాన్న ఆశయ సాధనకు కృషి | నాగార్జున సాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ధ్యేయమని ఆయన ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నోముల భగత్ అన్నారు.
జానారెడ్డి ఇక గతం మాత్రమే | నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇక గతం మాత్రమే. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక గెలుస్తూ వచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
అభ్యర్థి ప్రకటనతోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకొనేందుకు బీజేపీ పాట్లు పడుతున్నది. ఇక్కడ ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేకపోవడంత
నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం రవికుమార్ నామినేషన్ వేయనున్న