నాన్న ఆశయ సాధనకు కృషి | నాగార్జున సాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ధ్యేయమని ఆయన ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నోముల భగత్ అన్నారు.
జానారెడ్డి ఇక గతం మాత్రమే | నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇక గతం మాత్రమే. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక గెలుస్తూ వచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
అభ్యర్థి ప్రకటనతోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకొనేందుకు బీజేపీ పాట్లు పడుతున్నది. ఇక్కడ ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేకపోవడంత
నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం రవికుమార్ నామినేషన్ వేయనున్న
రత్నప్రభ అభ్యర్థిత్వంపై సంతృప్తి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
వామపక్షాల మద్దతు కోరిన కాంగ్రెస్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష పార్టీలకు లేఖ రాసింది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్�
బీజేపీ నేత నామినేషన్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత ఇవాళ నామినేషన్ దా�
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన పట్టణంహాలియా, మార్చి 25 : త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటామంటూ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి చెందిన టీఆర్�
సాగర్ ఉప ఎన్నిక | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం రెండోరోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ తెలిపారు.
అమరావతి : తిరుపతి లోక్సభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిం�
అమరావతి : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వై�