రత్నప్రభ అభ్యర్థిత్వంపై సంతృప్తి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
వామపక్షాల మద్దతు కోరిన కాంగ్రెస్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష పార్టీలకు లేఖ రాసింది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్�
బీజేపీ నేత నామినేషన్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత ఇవాళ నామినేషన్ దా�
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన పట్టణంహాలియా, మార్చి 25 : త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటామంటూ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి చెందిన టీఆర్�
సాగర్ ఉప ఎన్నిక | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం రెండోరోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ తెలిపారు.
అమరావతి : తిరుపతి లోక్సభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిం�
అమరావతి : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వై�