లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల ఫలితం ఈ రోజు తేలనున్నది. సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డివిజన్లో 49,203 ఓటర్లు ఉండగా ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల్లో 13,591మం
సాగర్ ప్రజలకు ధన్యవాదాలు | టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పార్టీ అభ్యర్థి నోముల భగత్కు అద్భుత విజయాన్ని అందించిన నాగార్జునసాగర్ ప్రజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
రీపోలింగ్ నిర్వహించాలి | తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ముద్రించిన వారిపై ఐపీసీ కింద కఠిన చర్యలు తీ�
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు
గురుమూర్తి హిందువా.. కాదా.? | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువా? కాదా..!? స్పష్టంగా చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
హాలియాకు బయల్దేరిన సీఎం కేసీఆర్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన సాగర్ గర్జన సభకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో బయల్దేరారు.
డ్రామాలాడుతున్నారు | తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.