గురుమూర్తి హిందువా.. కాదా.? | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువా? కాదా..!? స్పష్టంగా చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
హాలియాకు బయల్దేరిన సీఎం కేసీఆర్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన సాగర్ గర్జన సభకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో బయల్దేరారు.
డ్రామాలాడుతున్నారు | తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.
వైసీపీ గెలుపు ఖాయం | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
వెనుకబాటుకు జానారెడ్డే కారణం | నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్ నేత జానారెడ్డే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 30 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి ఏం చేశా�
చంద్రబాబు ఎన్నికల ప్రచారం | తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూర్ జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచార సభ రద్దు | ఏపీ సీఎం జగన్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచార సభ రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరగాల్సిన ప్రచార సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్ల�
చంద్రబాబు ఎన్నికల ప్రచారం | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం నెల్లూర్ జిల్లా పొదలకూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మ
ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా | నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 17న జరుగనున్న పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
14న ఏపీ సీఎం బహిరంగ సభ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. శనివారం 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.