Air India - Air Bus |ప్రముఖ సుదూరపు రూట్ల (ఆల్ట్రా లాంగౌల్ రూట్లు)లో ఎయిర్ బసు ఏ350 విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా శుక్రవారం తెలిపింది.
NPCI - MCX | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గా రాజీనామా చేసిన ప్రవీణా రాయ్.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) ఎండీ కం సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
Stocks | సంవత్ 2080 చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు గురువారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నెగెటివ్ గా ముగిశాయి.
బంగారం ధరలు దేశీయంగా మరో ఆల్టైమ్ హైని నెలకొల్పాయి. బుధవారం 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన గోల్డ్ రేటు 10 గ్రాములు న్యూఢిల్లీలో తొలిసారి రూ.82,000 మార్కుకు ఎగువన నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే ఒక్కరోజ�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 369.99 పాయింట్ల లబ్ధితో 80,369.03 పాయింట్ల వద్ద ముగిసింది.
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు మిస్ అవుతాయన్న అంచనాల మధ్య మారుతి షేర్ 6.42 శాతం పడిపోయింది.
వాహన వినియోగదారులు పూర్తిగా విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కంటే బహుళ ఇంధన వినియోగ సామర్థ్యం వున్న హైబ్రిడ్ వాహనాల కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది.