భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 3,593 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,341 కోట్ల లా�
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.106.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్ల
ఆహార, కిరాణా వస్తువుల డెలివరీ సంస్థ స్విగ్గీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. వచ్చే నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు జరగనున్న ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.11,300 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పె�
శక్తి పంప్స్(ఇండియా) లిమిటెడ్(ఎస్పీఐఎల్) అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగా సంస్థ రూ.101.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో
రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి థాయ్ ఎయిర్ఏషియా మరో విమాన సర్వీసును సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగ�
Tata Tigor.ev | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కారు టాటా టియాగో.ఈవీ కీలక మైలురాయిని దాటేసింది. భారత్ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి 50 వేల కార్లు విక్రయించిన మైలురాయిని చేరుకు
Stocks | గతవారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి.
Hyundai Venue | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన కంపాక్ట్ ఎస్యూవీ కారు వెన్యూ పై భారీగా రూ.80 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
Ratan Tata- Cyrus Mistry | 2016 అక్టోబర్లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించే విషయంలో మిస్త్రీ కంటే రతన్ టాటా ఎక్కువ బాధ పడ్డారని థామస్ మాథ్యూ తన ‘రతన్ టాటా ఏ లైఫ్’ పుస్తకంలో పేర్కొన్నారు.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంద�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలో టాప్-10లో తొమ్మిది సంస్థలు రూ.2,09,952.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
Hoax Bomb Threats | ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే బూటకపు బెదిరింపులు, ఫేక్ న్యూస్ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది.