న్యూఢిల్లీ, మే 30: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 2,277 కోట్ల నష్టాన్ని ప్రకటించింది సన్ ఫార్మా. ఒకేసారి అయాచిత నష్టాలు రావడంతో భారీగా నష్టాన్ని నమోదు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ముంబైకి
రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిన ప్రీమియం ఆదాయం షేరుకు రూ.1.50 డివిడెండ్ ప్రకటించిన బోర్డు న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నికర లాభం 2022 జనవరి-మార్చి త్రైమాసికం�
బిడ్డర్ల అనాసక్తే కారణమన్న కేంద్రం న్యూఢిల్లీ, మే 26: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) డిజిన్వెస్మెంట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న ప్రస�
కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ మన దేశంలో సుపరిచితమైన బ్రాండ్. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యుందాయ్ 193 దేశాల్లో కార్లను విక్రయిస్తున్నది. అదే దేశ
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతోనే ప్రారంభమైనా.. చివరకు ట్రేడింగ్ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 1,534 పాయింట్ల లాభంతో 54,326 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 16,266 వద్ద స్�