న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఇక నుంచి వృద్ధికంటే ద్రవ్యోల్బణంపైనే తమ దృష్టి ఉంటుందని ఇటీవల ప్రకటించిన రిజర్వ్బ్యాంక్ జూన్లో వడ్డీ రేట్ల పెంపును ప్రారంభిస్తుందన్న అంచనాలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఇంతకు�
హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రానికి చెందిన ప్రముఖ పైపుల తయారీ సంస్థ హరిఓం పైప్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ రోజే అదరహో అనిపించింది. కంపెనీ ఇష్యూ ధర రూ.151 కంటే ఏకంగా 51 శాతం లాభపడింది. రూ.214 వద్ద ప్రారంభమైన షేరు ధర
ఎలక్ట్రిక్ వాహనాలపై క్రిసిల్ నివేదిక ముంబై, ఏప్రిల్ 13: ఎలక్ట్రిక్ వాహనాలతో (ఈవీలు) భారీ వాణిజ్యవకాశాలు ఏర్పడతాయని దేశీ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. ఈవీల సంబంధిత కార్యకలాపాల ద్వారా వచ్చే ఐదేండ�
మార్చిలో 20 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఎగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చి నెలలో ఏకంగా 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా 42.22 బిలియన్ డాలర్ల విలువైన
200 కోట్ల పెట్టుబడి ముంబై, ఏప్రిల్ 13: ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)..రూ.200 కోట్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టే�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ప్యాసింజర్ వాహనాలకోసం కొత్తగా 160 సర్వీస్ వర్క్షాప్లను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం వర్క్షాప్ల సంఖ్య 705కి చేరుకున్నట్లు సంస�
రూ.430 పెరిగిన తులం ధర న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పుంజుకోవడంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.430 పెరిగి ర
పెరిగిన తయారీ ఖర్చుల నేపథ్యంలో క్రిసిల్ అంచనా ముంబై, ఏప్రిల్ 11: కంపెనీల లాభాలు తగ్గిపోయే అవకాశాలున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) చివరి త్రైమాసికానికి (జ
సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: పెంపుడు జంతువులకు సమగ్ర సేవలు అందించే పెట్ఫోక్ మొబైల్ యాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. సోమవారం గచ�
ముంబై, ఏప్రిల్ 11: విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) సొల్యూషన్స్ కంపెనీ మెజెంటా.. యూలెర్ మోటర్స్ సహకారంతో హైదరాబాద్లో ఈ-కార్గో బండ్లను తేవాలని చూస్తున్నది. రాబోయే నెలల్లో హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్న�
5 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రుణ గ్రహితలకు షాకిచ్చింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)న�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎంజీ మోటర్ భారత్లో రెండో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి పలు రాష్ట్ర �
పీవీఆర్ విస్తరణ హైదరాబాద్లో మరో ఐదు స్క్రీన్లు హైదరాబాద్, ఏప్రిల్ 11: దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్..దక్షిణాదిలో తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో కొత్తగా 5 స�