దేశంలో 18% పడిపోయిన డిమాండ్ జనవరి-మార్చిలో 135.5 టన్నులే 8 టన్నులు కొనుగోలు చేసిన ఆర్బీఐ ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడి ‘జనవరిలో బంగారం ధరల పెరుగుదల మొదలైంది. మార్చితో ముగిసిన 3 నెలల్లో 10 గ్రాముల ధర 8 శాతం ప
రాష్ట్రాలను కోరిన వేదాంత లిమిటెడ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మైనింగ్ దిగ్గజం వేదాంత దేశంలో తొలి సెమికండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఆయా రాష్ర్టాలతో జరుపుతున్న చర్చలు తుదిదశలో
ముంబై, ఏప్రిల్ 28: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్…చిన్న, మధ్యతరహ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే రెండేండ్లకాలంలో ఈ రంగానికి అత్యధికంగా రూ.40 వేల కోట్ల వరకు రుణాలను మంజూరు చే�
క్యూ4లో 54 శాతం పెరిగిన లాభం న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,117.77 కోట్ల ఏకీకృత నికర లాభా�
రూ.284 కోట్లతో సింగపూర్ సంస్థ కొనుగోలు హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ర్టానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్… మరో విదేశీ సంస్థను టేకోవర్ చేసింది. మొన్నటికి మొన్న యూరప్కు చెందిన టెక్నాలజీ కంపెనీ సిటిక్న�
2032 నాటికి దేశీయ రిటైల్ పరిశ్రమ బీసీజీ-రాయ్ నివేదిక అంచనా ముంబై, ఏప్రిల్ 27: భారతీయ రిటైల్ పరిశ్రమ రూ.153 లక్షల కోట్లకు (దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు) చేరుకోవచ్చని ఓ తాజా నివేదిక అంచనా వేసింది. దేశంలో కరోనా ప్�
హైదరాబాద్, ఏప్రిల్ 27: రెవోల్ట్ మోటర్.. తన ఫ్లాగ్షిప్ మోడల్ ‘ఆర్వీ400’ తిరిగి బుకింగ్లను ఆరంభించింది. హైదరాబాద్తోపాటు 20 నగరాల్లో బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. కంపెనీ వెబ్సైట్ www.revoltmotors.com లో రూ
రూ.21 వేల కోట్ల సమీకరణ మే తొలి వారంలో పబ్లిక్ ఇష్యూ న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఐపీవో ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయిస్తుందని, మే నెల తొలివారంలో మార్కెట్లో ఆఫర