ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి.. 55,702 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఐదు పాయింట్ల లాభంతో 16,683
కరోనా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేండ్లు నిరాశపర్చిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈ ఏడాది జోరుగా సాగాయి. అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచే నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి.
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి.
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో తీసుకొస్తున్న ఐపీవోకు దేశీ ఫండ్స్ నుంచి భారీ మద్దతు లభించింది. ఐపీవో ప్రారంభతేదీకి ముందుగా యాంకర్ ఇన్వెస్టర్ల
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నయా మోడల్ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. ఈ కారు రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ఎండల తీవ్రత నేపథ్యంలో గత నెల ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏప్రిల్లో దేశవ్యాప్తంగా మునుపెన్నడూలేనివిధంగా 17.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయని మంగళవారం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ �
ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నికరలాభం స్టాండెలోన్ ప్రాతిపదికన 2022 మార్చితో ముగిసిన నాల్గో త్రైమాసికంలో 37 శాతం వృద్ధితో రూ. 9,835.12 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో ఈ లాభం రూ. 7,162 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్
సినిమా ఈవెంట్స్, ప్రమోషన్లలో దేశంలో అగ్రగామి హైదరాబాద్కు చెందిన శ్రేయాస్ మీడియా తన వ్యాపారాన్ని క్రమంగా అంతర్జాతీయంగా విస్తరిస్తున్నది. మధ్య ప్రాచ్య, అమెరికా, ఏషియా పసిఫిక్తోపాటు దేశవ్యాప్తంగా వ్�
దేశీయ ఎగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. గత నెలలో ఏకంగా 38.19 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే తొలిసారి.