ఎల్ఐసీ ఐపీవో మంగళవారం లిస్ట్ కాబోతోంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్ల కళ్లన్నీ ఇప్పుడు లిస్టింగ్పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన టైమింగ్
డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అందుకోలేకపోయింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.426.75 కోట్ల కన్స�
ఈ రంగంలో అపార అవకాశాలు వ్యక్తిగత ఇంప్లాంట్లకు డిమాండ్ ఐదేండ్లలో 55 వేల కోట్లకు పరిశ్రమ ఇండస్ట్రీ సదస్సులో మంత్రి కేటీఆర్ రాష్ట్రంతో 20 కంపెనీలు ఎంవోయూ హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక టెక్నాల�
నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మే 13: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లను రూ. 949 చొప్పున ఆఫర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా ఐపీవోను రూ.904-949 ధరల శ్రేణితో జా
రూ.1.20 డివిడెండ్ ప్రకటించిన బ్యాంక్ న్యూఢిల్లీ, మే 13: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,779 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). అంతక్రితం ఏడాది ఇ�
క్యూ4లో రూ.9,111 కోట్లు దన్నుగా నిలిచిన ఎన్ఐఐ తగ్గిన మొండి బకాయిలు 710 శాతం డివిడెండ్ ‘అన్ని విభాగాల్లో బ్యాంక్ సరైన వృద్ధిని సాధించింది. వ్యాపార, లాభాలు, ఆస్తుల నాణ్యత ప్రమాణాలు పాటించింది. భవిష్యత్తులో వచ�
న్యూఢిల్లీ, మే 13: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధిచెంది రూ. 1,440 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 1,330 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. సమీక్