రాజు.. గత మూడేండ్లుగా ఓ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో సిప్ ద్వారా నెలకు రూ.2వేల చొప్పున పెట్టుబడులు పెడుతున్నాడు. దాదాపు 37 శాతం రాబడినీ పొందుతున్నాడు. ఇప్పుడు పెట్టుబడిని రూ.5వేలకు పెంచాలనుకుంటున్నాడు. దీంతో
యూపీఐ ఆధారిత లావాదేవీలు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. వరుసగా రెండో నెలా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత నెల జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (భీమ్ యూపీఐ) కింద రూ.10 లక్షల కోట్లపైనే డిజిటల్