న్యూఢిల్లీ, మే 11: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్..హైదరాబాద్తోపాటు బెంగళూరులలో ఉన్న టెక్నాలజీ సెంటర్లకోసం 500 మంది టెక్నాలజీ నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రెండు సెంటర్లలో 1,000 మంద�
హైదరాబాద్, మే 11: రాష్ర్టానికి చెందిన మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.3,179 కోట్ల ఆదాయంపై రూ.243.15 కోట్ల నికర లాభాన్ని
ముంబై, మే 11: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద పాలసీదారులు క్లెయిం చేయని రూ. 21,336 కోట్ల మొత్తం ఉంది. రెండు మానవసహిత అంతరిక్షయాన ప్రాజెక్టులకు (గగన్యాన్) ఈ మొత్తం సరిపోతుంది. ఇస్�