సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ వెల్లడి న్యూయార్క్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ట్విట్టర్ బోర్డులో చేరకూడదని ఎలన్ మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సీఈవో, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్వ�
ఫాక్స్కాన్ ప్లాంట్లో మొదలైన తయారీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్లో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలోని ఫాక్స్కాన్కు చెందిన ప్లాంట్లో ఐఫోన్ 13ను
తెలంగాణ ఈవీ టుడే కార్యక్రమంలోఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన రంగానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్ర�
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో గత వారం ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నిఫ్టీ 18.93 శాతం రాబడిని ఇచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపినప్పటికీ.. రిటైల్ ఇన్వెస�
బ్యాంకుల్లో ఒక నిర్ణీత కాలంలో నిర్దేశిత వడ్డీరేటుపై పెట్టుబడి చేసే అవకాశం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)తో లభిస్తుంది. ఎఫ్డీ కాలపరిమితి ముగిసిన తర్వాత అసలు+వడ్డీ చేతికి అందుతుంది. ఇతర పెట్టుబడి సాధనాల్�
ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఆదాయం పన్ను (ఐటీ) అసెస్మెంట్కు సమయం వచ్చింది. వచ్చే నాలుగు నెలల్లో రిటర్న్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో ఐటీ కన్సల్టెంట్ల వద్ద హడావిడి సహజం. అయితే ఆదాయాలపై పూర్తి
బంగారంపై పెట్టుబడులకు ఏది ఉత్తమం బంగారం ధర మళ్లీ రూ.55 వేలకు చేరువైంది. ఇంకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఫండ్.. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులపై ఏది ఉత్తమమన్న సందిగ్ధంలో మదుపరులు పడి
అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం సిటిగ్రూప్నకు భారత్లో ఉన్న రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ చేజిక్కించుకుంటున్నది. సిటిఇండియా రిటైల్ ఫైనాన్షియల్ ఆస్తుల విలువ 2 బిలియన్ డాలర
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్ష సమావేశాలను ఆరుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలు వచ్చే నెల 6 నుంచి 8 వరకు