ప్రారంభించిన సంస్థ ఎండీ రాంరెడ్డి శేరిలింగంపల్లి, జూన్ 23: ఎస్ఎంఆర్ హోల్డింగ్ సంస్థ కొండాపూర్లోని తమ వినయ్ ఐకానియాలో మరో మూడు కొత్త టవర్లను ప్రారంభించింది. సకల సదుపాయాలతో కూడిన ఈ అపార్ట్మెంట్లను �
హైదరాబాద్, జూన్ 23:ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రూ.6.50(65 శాతం) డివిడెండ్కు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 20వ సాధారణ సర్వసభ్య సమావేశంలో షేరు హోల్డర
హైదరాబాద్, జూన్ 22: జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా..జీఎమ్మార్ గ్రీన్ ఎనర్జీలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. జీఎమ్మార్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదే జీఎమ్మార్ గ్రీన్. దేశీ
గత ఆర్థిక సంవత్సరం 44% పెరుగుదల న్యూఢిల్లీ, జూన్ 22: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీలో ఏటా కోటి రూపాయలకుపైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు మరింత పెరిగారు. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోటి రూ�
ముంబై, జూన్ 22: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను విదేశీ మారకం నిల్వలు 30.3 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది పెరిగిన 99.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా
మే నెలలో 24.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జూన్ 15: ఎగుమతుల వృద్ధికంటే దిగుమతులు అధికంగా పెరగడంతో మే నెలలో భారత్ వాణిజ్యలోటు 24.29 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఇంత భారీ వాణిజ్యలోటు నమోదుకావడం ఇదే ప్రథమ
కొత్త కనిష్ఠం వద్ద ముగిసిన కరెన్సీ విలువ ముంబై, జూన్15: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కొత్త కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన�