మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమపై పీడబ్ల్యూసీ రిపోర్ట్ న్యూఢిల్లీ, జూన్ 24: భారత్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వచ్చే నాలుగేండ్లలో జోరుగా వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడ
రూ.390 కోట్లకు కొనుగోలు హైదరాబాద్, జూన్ 24: హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ అమెరికా సంస్థ ఈటాన్ ఫార్మాస్యూటికల్ నుంచి బ్రాండెడ్, జనరిక్ ఇంజెక్ట్బుల్ ఉత్పత్తుల్ని కొనుగోలు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని బలోపేతం చేయడంలో స్మాల్ ఇండస్ట్రిస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) కీలక పాత్ర పోషిస్తున్నదన�
రూ.3 వేల వరకు ధరల పెంపు న్యూఢిల్లీ, జూన్ 23: కొనుగోలుదా రులకు హీరో మోటోకార్ప్ షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోటర్సైకిల్, స్కూటర్ల ధరలను రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటిం�
ప్రారంభించిన సంస్థ ఎండీ రాంరెడ్డి శేరిలింగంపల్లి, జూన్ 23: ఎస్ఎంఆర్ హోల్డింగ్ సంస్థ కొండాపూర్లోని తమ వినయ్ ఐకానియాలో మరో మూడు కొత్త టవర్లను ప్రారంభించింది. సకల సదుపాయాలతో కూడిన ఈ అపార్ట్మెంట్లను �
హైదరాబాద్, జూన్ 23:ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రూ.6.50(65 శాతం) డివిడెండ్కు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 20వ సాధారణ సర్వసభ్య సమావేశంలో షేరు హోల్డర
హైదరాబాద్, జూన్ 22: జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా..జీఎమ్మార్ గ్రీన్ ఎనర్జీలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. జీఎమ్మార్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదే జీఎమ్మార్ గ్రీన్. దేశీ
గత ఆర్థిక సంవత్సరం 44% పెరుగుదల న్యూఢిల్లీ, జూన్ 22: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీలో ఏటా కోటి రూపాయలకుపైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు మరింత పెరిగారు. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోటి రూ�
ముంబై, జూన్ 22: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను విదేశీ మారకం నిల్వలు 30.3 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది పెరిగిన 99.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా