అంబుజా, ఏసీసీల కొనుగోలుతో దేశీయ సిమెంట్ రంగంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్.. వైజాగ్ స్టీల్ను సొంతం చేసుకుని ఉక్కు తయారీలోకీ అడుగుపెట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్�
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. ఏదైనా అనధికార లావాదేవీని గుర్తించినట్టయ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యథాతథంగా ఉన్నప్పటికీ.. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమవడంతో అమాంతం పెరిగాయి.