దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఐటీ, చమురు అండ్ గ్యాస్ రంగాల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు కదంతొక్కాయి.
రాజు.. గత మూడేండ్లుగా ఓ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో సిప్ ద్వారా నెలకు రూ.2వేల చొప్పున పెట్టుబడులు పెడుతున్నాడు. దాదాపు 37 శాతం రాబడినీ పొందుతున్నాడు. ఇప్పుడు పెట్టుబడిని రూ.5వేలకు పెంచాలనుకుంటున్నాడు. దీంతో