గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యథాతథంగా ఉన్నప్పటికీ.. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమవడంతో అమాంతం పెరిగాయి.
గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. రూ.2,747 కోట్ల విలువైన కంపెనీకి చెందిన భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫెడ్ సెగ గట్టిగానే తగిలింది. వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయంతో దేశీయ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవడం మార్కెట్లలో అలజడి సృష్టించింది. సెన్సె�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) దేశ జీడీపీలో 3.4 శాతం లేదా 28.4 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ సోమవారం అంచనా వేసింది. ఇది 36 త్రైమాసికాల (తొమ్మ�
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి.ఈ ప్రాజెక్టుల కి�
తమ గ్రూప్ సిమెంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని, దేశంలో అత్యంత లాభాదాయక సిమెంట్ ఉత్పత్తిదారుగా ఆవిర్భవిస్తామని బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. అంబూజా సిమెంట్స్, ఏసీ�
Life Insurance | చాలామంది జీవిత బీమా అనగానే.. ‘ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?’ అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు.
రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఐటీ సీఈవోల జీతాలు 2012లో రూ.80 లక్షలు..2022లో రూ.50 కోట్లకుపైనే న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సంస్థల సీఈవోల వేతనాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గడిచిన పదేండ్ల
చెన్నై/హైదరాబాద్, ఆగస్టు 24: రాయల్ ఎన్ఫీల్డ్ మరో మోడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. యువతే లక్ష్యంగా విడుదలైన ఈ 350 సీసీ హంటర్ బైక్ ప్రారంభ ధర రూ.1,49,900. గరిష్ఠ ధర రూ.1,68,900గా నిర్ణయించింది. ఈ ధరలు హైదరాబ�