క్యూ1లో రెండింతలైన ప్రాఫిట్ న్యూఢిల్లీ, ఆగస్టు 12: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.585.58 కోట్ల కన్స
న్యూఢిల్లీ, ఆగస్టు 12: నివాస గృహాలను వ్యక్తిగత, కుటుంబ వినియోగానికి అద్దెకు తీసుకుంటే జీఎస్టీ వర్తించబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. గృహ అద్దెలపై 18 శాతం జీఎస్టీ ఉన్నదంటూ వెలువడిన మీడియా వార్�
క్యూ1లో 32 శాతం తగ్గిన లాభం హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ నెల 20 నుంచి మరో 24 రూట్లకు విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు కొత్త రూట్లతోపాటు ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్తోపాటు ముంబై నుంచి హైదరా�
ఒప్పందం విలువ 10వేల కోట్లు హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ) : జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి హైదరాబాద�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
ప్రచారకర్తగా అల్లు అర్జున్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : 25 వసంతాలుగా వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న హానర్ హోమ్స్… ఇప్పటి వరకు 1976 గృహాలను �
న్యూఢిల్లీ, ఆగస్టు 8: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది కూడా వేతనం తీసుకోలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిం
హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ..తాజాగా హార్యాన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. గురుగ్రామ్లోని నాయతి ఆసుపత్రి అండ్ రీసర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆసుప�