మే నెలలో 24.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జూన్ 15: ఎగుమతుల వృద్ధికంటే దిగుమతులు అధికంగా పెరగడంతో మే నెలలో భారత్ వాణిజ్యలోటు 24.29 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఇంత భారీ వాణిజ్యలోటు నమోదుకావడం ఇదే ప్రథమ
కొత్త కనిష్ఠం వద్ద ముగిసిన కరెన్సీ విలువ ముంబై, జూన్15: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కొత్త కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన�
హైదరాబాద్, జూన్ 15: వండర్లా.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 19న ఫాదర్స్ డే రోజున మూడు టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ఒక్క టిక్కెట్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత
న్యూఢిల్లీ, జూన్ 15: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) నూతన చైర్మన్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న జీఆర్ చింత
న్యూఢిల్లీ, జూన్ 15:ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఫోన్పే కూడా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఆర్థిక సేవలతోపాటు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపుల సేవలను మరింత విస్�