IRCTC | ఇక నుంచి నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు ఐఆర్సీటీసీ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.
Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థల షేర్లు శుక్రవారం కూడా పతనం కావడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 56.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు.
Moodys on Adani | స్వల్పకాలికంగా అదానీ గ్రూప్ సంస్థలు.. తమ ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ కష్ట సాధ్యం కావచ్చునని ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ఫిచ్ తేల్చేసింది.
Nirmala Sitharaman | భారత్ బ్యాంకింగ్ రంగం భేష్షుగ్గా ఉందని, అదానీ గ్రూప్ సంస్థల నష్టాల వల్ల ఎస్బీఐ, ఎల్ఐసీలకు నష్టం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Silver Costly | బంగారంతో సమానంగా వెండి ధరలు పెరగనున్నాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పది శాతం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచారు. దీనిపై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. పాకిస్తాన్కు లోన్ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Budget 2023-24 | మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్కం టాక్స్ శ్లాబ్లు సవరించారు. కానీ, కొత్త పాలసీతో పోలిస్తే పాత విధానంలోనే వేతన జీవులకు రిలీఫ్ లభ�
Budget 2023-24 | బంగారంపై దిగుమతి సుంకం 2.5 శాతం తగ్గించినా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ 2.5 శాతం పెంచారు. దీంతో బంగారం మరింత కాస్ట్లీ కానున్నది.
నిర్మలమ్మ బడ్జెట్పై విపక్షాలు అప్పుడే విమర్శానాస్త్రాలు సంధించాయి. బడ్జెట్ అసంతృప్తిగా ఉన్నదని మాయావతి చెప్పగా.. ఎన్నికల బడ్జెట్ అని ఎంపీ డింపుల్ కామెంట్ చేశారు.
మహిళల సంక్షేమానికి ఎంతో చేశామని చెప్పుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. జెండర్ బడ్జెట్లో మహిళలను మరిచిపోయింది. పలు పథకాలకు నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నారు.