ఫోన్ నంబర్లను కాకుండా టెలికం కంపెనీలను మార్చుకున్నట్లుగానే.. ఇకపై మొబైల్ వాలెట్లను కూడా మార్చుకునే వీలు కల్పించారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది
ఇకపై మోసాలు చేసే ఈ కామర్స్ సంస్థలపై ఫిర్యాదు చేయడం సులభంగా మారింది. నోడల్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన నిబంధనలు కంపెనీలకు వర్తిస్తాయని, విదేశాల్లో నమోదై కంపెనీలు కూడా నిబంధనలు పాటించాల్సి
పెట్టుబడులకు ఆకర్షణీయంగా నగరం.. టెక్నాలజీకి తగ్గట్లుగా పెరుగుతున్న ప్రాధాన్యత న్యూఢిల్లీ, మే 18: దేశంలో విస్తరిస్తున్న డాటా సెంటర్ రంగాభివృద్ధిలో హైదరాబాద్ వంటి నగరాలు ఆకర్షణీయంగా మారనున్నాయని ప్రము�
ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�
నెలరోజుల్లో 7 శాతం పెరిగిన వెండి తాజాగా రూ. 2,000 జంప్.. పారిశ్రామిక డిమాండ్ కారణం హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమోడిటీల ర్యాలీలో కొద్దిరోజుల క్రితంవరకూ వెనుకబడిపోయిన వెండి,
న్యూఢిల్లీ, మే 18: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను స్టాండ్లోన్ ప్రాతిపదికన రూ.1,010.87 కోట్ల నికర లాభాన్ని గడించిం
న్యూఢిల్లీ : ఐటీ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్ లో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రూపొందించామని స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్�
కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సాధారణ ప్రజలపై వైద్య భారం చాలా ఉన్నదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
తాండూరు, తలారి చెరువు ప్లాంట్లలో పెట్టుబడి ప్రతిపాదన హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా కార్యలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్ రూ. 1,550 కోట్ల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)
భారత్తో పన్నుa వివాదం నేపథ్యంలో జప్తుకు ప్రయత్నాలు రూ.12,600 కోట్ల కోసం అమెరికా కోర్టులో దావా న్యూఢిల్లీ, మే 15: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ.. అమెరికా కోర్టులో దావా వేసింది. పన్ను వివాదం కేసులో అంతర్జాత�
న్యూఢిల్లీ, మే 15: కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్ కూడా వారంటీ, ఉచిత సేవల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత�
మరో రెండు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. హర్యానా, ఉత్తరాఖండ్కు చెందిన 3 ప్లాంట్లు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి.
మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక