Mahindra | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్యూవీ 700, ఎక్స్యూవీ 400 కార్లు 1.10 లక్షలపైగా రీకాల్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.
Audi Q8 e-tron E-SUV | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారత్ మార్కెట్లోకి తన క్యూ8 ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎస్యూవీ, స్పోర్ట్ బ్యాక్ వేరియంట్లుగా వస్తున్న ఈ కార్ల ధరలు రూ.1.14 కోట్ల నుంచి ప్రారంభ�
Aadhar Update |ఆధార్ అప్డేట్ తాము ఎటువంటి మెసేజ్ లు పంపడం లేదని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పేర్కొంది. అటువంటి మెసేజ్లు, లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులను హెచ్చరించింది.
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. తన వివో వీ29ఈ ఫోన్ ఈ నెల 28న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. అత్యంత స్లిమ్ ఫోన్గా అందుబాటులో ఉంటుందని సమాచారం.
EV 2Wheelers |ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఇచ్చిన సబ్సిడీని స్వాహా చేసిన ఈవీ కంపెనీలు.. కస్టమర్ల వద్ద చార్జర్లు, సాఫ్ట్వేర్ అప్డేట్ పేరిట మనీ వసూలు చేశాయి. కేంద్రం పంపిన నోటీసుకు ర�
Venue Special Knight Edition | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్.. తన పాపులర్ ఎస్యూవీ మోడల్ వెన్యూ స్పెషల్ నైట్ ఎడిషన్ ఆవిష్కరించింది. క్రెటా, అల్కాజర్ తర్వాత వెన్యూ నైట్ ఎడిషన్ కార్లలో ఇది మూడవది.
చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
Flight Ticket | ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రారంభ టికెట్టు ధరను రూ.1,470గా నిర్ణయించిన సంస్థ.. బిజినెస్ క్లాస్ టికెట్టు ధరను రూ.10, 130గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూ�
కేంద్ర ప్రభుత్వ విధానాలు లక్ష్య సాధన లేనివేనా?.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అంటూ ప్రకటిస్తున్న పథకాలతో ఒరిగేదేమీ లేదా?.. ముందుచూపుతో కాకుండా మొక్కుబడిగా మోదీ సర్కారు నిర్ణయాలుంటున్నాయా?.. ఈ ప్రశ్నలన్న
దేశంలో ధరలు మరికొంతకాలం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతాయని రిజర్వ్బ్యాంక్ అంచనా వేస్తున్నది. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే నిలిచిఉంటుందని గురువారం విడుదలైన 2023 ఆగస్టు �
రుణపీడిత ప్రైవేట్ రంగ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా.. స్పెక్ట్రమ్ వేలం వాయిదాల్ని చెల్లించేందుకు నెల రోజుల గడువు కోరింది. గురువారమే దాదాపు రూ.1,680 కోట్లను చెల్లించాల్సి ఉన్నది.