ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల బైబ్యాక్కు సెప్టెంబర్ 12 రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ తేదీనాటికి ఎల్ అండ్ టీ షేర్లు ఉన్న వాటాదారులు ఈ బైబ్యాక్లో పాల్గొనేందు�
Tax Evation | మూడు స్టార్టప్ లు నిర్వహిస్తున్న ఫస్ట్ క్రై డాట్ కాం ఫౌండర్ సుపం మహేశ్వరి రూ.41.30 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయం పన్ను విభాగం గుర్తించింది. కారణాలేంటో తెలుపాలని నోటీసులు జారీ చేసింది.
Toyota | సాంకేతిక లోపంతో జపాన్ లోని 14 టయోటా ప్రొడక్షన్ యూనిట్లలో మంగళవారం కార్ల ఉత్పత్తి నిలిపేశారు. 19 నెలల్లో జపాన్ టయోటా కార్ల తయారీ యూనిట్లలో ప్రొడక్షన్ నిలిపేయడం రెండోసారి.
Maruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. వచ్చే ఎనిమిదేండ్లలో తన కార్ల ఉత్పత్తి రెట్టింపు చేయాలని నిర్ణయించిందని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.
New Ola S1 Bookings | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ఎస్1 సిరీస్ స్కూటర్ల బుకింగ్స్ లో రికార్డు నమోదైంది.
Karizma XMR | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. కరిజ్మా మోడల్ బైక్.. తొమ్మిదేండ్ల తర్వాత కరిజ్మా ఎక్స్ఎంఆర్ పేరుతో ఆవిష్కరించింది. అధునాతనంగా స్పోర్టీ లుక్ తో వచ్చింది.
IT Refund | ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా.. రీఫండ్ కావచ్చు. ఫైల్ చేసిన ఐటీఆర్ డాక్యుమెంట్స్, ఆదాయం పన్ను విభాగం వద్ద రికార్డులతో సరిపోలితేనే సకాలంలో రీఫండ్ అవుతుంది. లేదంటే సంబంధిత టాక్�
BYJU'S | ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ బైజూ’స్ మరింత కష్టాల్లో చిక్కుకుంది. సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రత్యూష అగర్వాల్, మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు సంస్థను వీడారు.
Toyota Innova Highcross | పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్తో నడిచే కారు వచ్చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ (100% ethanol) కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు.
Microsoft on AI | కృత్రిమ మేధ (ఏఐ) పురోగతిని అడ్డుకోలేమని, కానీ దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ తేల్చి చెప్పారు.
Go First | సంస్థ కార్యకలాపాల నిర్వహణలో సమస్యల సాకుతో ఈ నెలాఖరు వరకూ అన్ని విమాన సర్వీసులు నిలిపేసింది గోఫస్ట్. అయితే, పండుగల నేపథ్యంలో సిబ్బంది జూన్ నెల వేతనాలను వారి ఖాతాలో జమ చేసింది.
BharatPe | మొబైల్ యాప్స్ పేమెంట్స్ సంస్థ భారత్ పేకు మరో ఎదురు దెబ్బ తగలనున్నది. సంస్థ మాజీ సీఓఓ ధ్రువ్ బాల్.. వచ్చేనెలలో సంస్థను వీడనున్నారని వార్తలొచ్చాయి. 18 నెలలుగా కీలక టెక్, ప్రొడక్ట్ టీమ్ అధిపతుల నిష్క్రమణత�
Jio Smart Home | రిలయన్స్ జియో.. తన యూజర్లకు రోజురోజుకి సరికొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నది. తాజాగా జియో ఎయిర్ ఫైబర్ తోపాటు జియో స్మార్ట్ హోం సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఆకాశ్ అంబానీ తె�
JioBharat | జియో భారత్ ఫోన్ల రాకతో ప్రతి ఒక్కరికీ డిజిటల్ చెల్లింపులు తేలిక కానున్నాయి. అత్యంత చౌక ధరలో జియోభారత్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది.