అతిపెద్ద ఇంజినీరింగ్ సేవల సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం రూ.10.16 కోట్ల నుంచి రూ.22.55 కోట్లకు చేరుకున్నట్టు తెలిపి
దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, టీవీ, గృహోపకరణాలు, ఆడియో పరికరాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) మదుపరులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల సెప్టెంబర్లో వచ్చినవి కేవలం రూ.175.3 కోట్ల పెట్టుబ
ధంతేరస్ (ధనత్రయోదశి) అమ్మకాలు శుక్రవారం జోరుగా సాగాయి. బంగారం, వెండి కొనుగోళ్ల కస్టమర్లతో హైదరాబాద్సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మార్కెట్లలో సందడి నెలకొన్నది. మధ్యాహ్నం 12:35 నుంచి శనివారం మధ్యాహ్నం 01:57 �
Gold ETFs | గోల్డ్ ఈటీఎఫ్ లకు మళ్లీ ఆదరణ పెరుగుతున్నది. సెప్టెంబర్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్స్లో రూ.175.3 కోట్ల పెట్టుబడులు పెడితే, అక్టోబర్ నెలలో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
PAN-Aadhar Link | గత జూన్ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో అనుసంధానించని 11.6 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
Tech Mahindra- CP Gurnani | టెక్ మహీంద్రా నుంచి సంస్థ సీఈఓ కం ఎండీ సీపీ గుర్నానీ వైదొలుగుతున్నారు. వచ్చేనెల 19న సంస్థ ఎండీ కం సీఈఓగా, 21న డైరెక్టర్ గా వైదొలుగుతున్నారని రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెక్ మహీంద్రా తెలిపింది.
Dhanteras | గత నెల 28న రూ.63 వేలకు చేరువలోకి వచ్చిన బంగారం ధర తులం (24 క్యారట్స్) గురువారం రూ.60,950కి దిగి వచ్చింది. దీంతో దంతేరాస్ సందర్భంగా చురుగ్గా సేల్స్ జరుగుతున్నాయని బులియన్ వ్యాపారులు చెప్పారు. 2022 దంతేరాస్ నుంచి ఇ�
EPFO | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్ స్క్రైబర్ల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లకు 8.15 శాతం వాటా ఇవ్వాలని ఇంతకుముందు నిర్ణయించిన సంగతి తెలిసింద�
Byju's | ప్రముఖ ఎడ్ టెక్ స్టారప్ బైజూ’స్ సంస్థకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలోని బైజూస్ అనుబంధ ‘బైజూ’స్ ఆల్పా’లో రుణ దాతలు ఒక డైరెక్టర్ ను నియమించడం సబబేనని డెలావేర్ కోర్టు తీర్పు చెప్పింది.
స్మార్ట్ఫోన్లలో నేరుగా టెలివిజన్ ప్రసారాలు వద్దని, దీనివల్ల మొబైల్ తయారీ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుందని మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ సంఘం ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెంది�
అరబిందో ఫార్మా అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.409.4 కోట్ల లాభంతో పోలిస్�
పతంజలి ఫుడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.254.53 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.112.28 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రె�