దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లో ఒకటైన బీఎస్ఈ నికర లాభంలో నాలుగింతలు పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం నాలుగింతలు పెరిగి రూ.118.4 కోట్లకు చేరుకున్నది.
వైద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త స్టార్టప్లను ప్రోత్సహించేందుకుగాను అటల్ ఇన్నోవేషన్ సెంటర్తో కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
ఈ జూలై-సెప్టెంబర్లో చమురు ధరలతోపాటు ఉత్పత్తి సైతం తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నికర లాభం 20 శాతం క్షీణించింది.
Royal Enfield | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) రికార్డు స్థాయిలో సేల్స్ జరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 2,29,496 మోటారు సైకిళ్లు విక్రయం అయ్యాయి. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 శాతం గ్ర
Electric-Air Taxi | మరో మూడేండ్లలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ భారతీయులకు అందుబాటులోకి రానున్నది. ఇండిగో పేరెంట్ సంస్థ ఇంటర్ గ్లోబ్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ జత కట్టాయి.
NPS Rules | నేషనల్ పెన్షన స్కీం (ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెట్టిన వారు నిధులు ఉపసంహరించుకోవడానికి నిబంధనల్లో మార్పులు చేశారు. ప్రభుత్వోద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు రిటైరైతే 60 శాతం వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు.
Tata -Wistron India | భారత్లో ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ సంస్థ.. విస్ట్రన్ ఇండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసినట్లు సమాచారం. దీంతో భారత్లో ఐ-ఫోన్లు అసెంబ్లింగ్ చేయనున్న దేశీయ కార్పొరేట్ సంస్థగా టాటా గ్రూప్ నిలువనున�
Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లు, వాణిజ్య వాహనాల్లో మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఓఐఎస్)తో కూడిన కొలిషన్ వార్నింగ్ సిగ్నల్ వ్యవస్థను తేవాలని కేంద్రం భావిస్తున్నది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor).. 108 మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో హానర్ ఎక్స్50ఐ+ (Honor X50i+) ఫోన్ను మార్కెట్లో ఆవిష్కరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.156.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.
కోల్ ఇండియా ఈ జూలై-సెప్టెంబర్లో రూ.6,799.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,043.55 కోట్ల లాభంతో పోలిస్తే 12.5 శాతం పెరిగింది.
దీపావళి పండుగ సమయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) చందాదారుల పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ జమచేయడం ప్రారంభించినట్టు కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్థిక ఫలితాల్లో రాణించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.2,348 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది �