No Fuel Duty Cuts | విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు అనుబంధ పెట్రోల్, డీజిల్ ల మీద ఎక్సైజ్ సుంకాలు తగ్గించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తేల్చి చెప్పారు.
RBI-Loan Waiver | రుణ మాఫీ ఆఫర్ల పేరిట వార్తా పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం ఒక్కరోజే తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.900 తగ్గి, రూ.61,300 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.200 క్షీణించి రూ.76,000 వద్ద స్థిర పడింది.
EV 2 Wheelers | వచ్చే ఏడాది చివరికల్లా దేశీయంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ పది లక్షల మార్కును దాటతాయని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ హైడర్ ఖాన్ చెప్పారు.
Truck Driver Cabin AC | ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లలో 2025 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎయిర్ కండిషనర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Poco M6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో (Poco) తన పొకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ త్వరలో భారత్తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Vivo X Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు.. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఫోన్లను ఈ నెల 14న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
FPIs investments | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ నెల తొలి ఆరు సెషన్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.26,505 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేశారు.
IRCTC | రైలు ప్రయాణికులు వెజ్ థాలీ ఫుడ్ ఆర్డర్ చేస్తే, ఐఆర్సీటీసీ సిబ్బంది దాంతోపాటు పనీర్ సబ్జీకి కలిపి బిల్లు వేసిన ఘటన ఢిల్లీ బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ రైలులో చోటు చేసుకున్నది.
HDFC Bank - LIC | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఐసీ భారీగా లబ్ధి పొందాయి.
Highest-paid CEO | దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈవోల పరంగా ఐటీ రంగం (IT sector) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. భారీ వేతనం అందుకుంటున్న టాప్-10 సీఈవోల్లో ఏడుగురు ఐటీ రంగానికి చెందినవారే ఉన్నారు.
TVS Apache RTR 160 4V | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ .. తన `టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ’ న్యూ లైటెనింగ్ బ్లూ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది.
Tata Motors-BPCL | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏడు వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
Aadhar | ఫింగర్ ప్రింట్స్ ఇవ్వలేని వారు తమ ఐరిస్ స్కాన్ సాయంతో ఆధార్ నమోదు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆధార్ సేవా కేంద్రాలకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు.
OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) త్వరలో తన వన్ప్లస్ 12 (OnePlus 12) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చేనెలలో వన్ప్లస్ 12, వన్ప్లస్ 12 ఆర్ ఫోన్లు భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలోకి ఎంటరవ�