Digital Fraud | డిజిటల్ చెల్లింపులతోపాటు డిజిటల్ మోసాలు పెరిగిపోవడంతో అనుమానాస్పదంగా కనిపిస్తున్న 70 లక్షల మొబైల్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం తెలిపింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. తొలి సెషన్ తర్వాత ఒడిదొడుకుల మధ్య సాగిన స్టాక్ మార్కెట్లలో చివరి 90 నిమిషాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్స్ లాభాలు గడించాయి.
Tata Motors | మారుతిసుజుకి, ఆడి ఇండియా బాటలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్ కార్ల తయారీ సంస్థలు ప్రయాణించనున్నాయి. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Gautam Singhania - Nawaz Modi | రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతం సింఘానియా విడాకులు తీసుకోనున్న ఆయన భార్య నవాబ్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తిండీ తిప్పల్లేకుండా తిరుమల కొండ మెట్లెక్కించాడని ఆరోపించారు.
Luxury Homes | ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది.. కరోనా మహమ్మారి తర్వాత అది మరింత పెరిగింది. ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన లగ్జరీ ఇండ్ల ధరలు రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ. 97 శాతం ఇండ్ల విక్రయాలు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హ
హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి- సెప్టెంబర్ మధ్య రూ. 4 కోట్ల పైబడిన విలువ కలిగిన లగ్జరీ హోం విక్రయాలు (Sale Of Houses) దాదాపు రెట్టింపయ్యాయని రియల్ ఎస్టేట్ సంస్ధ సీబీఆర్ఈ నివేదిక వ
Maruti Suzuki- Audi | ఇన్ పుట్ కాస్ట్, కమొడిటీ ధరలు, సప్లయ్ చైన్ ఖర్చులు పెరగడంతో 2024 జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు పెరుగుతాయని మారుతి సుజుకి, ఆడి ఇండియా ప్రకటించాయి.
Infinix Smart 8 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ (Infinix Smart 8 HD) ఫోన్ భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.
Smart Phones | 2014లో దేశీయ అవసరాల్లో 78 శాతం విదేశాల నుంచి స్మార్ట్ ఫోన్లు దిగుమతి చేసుకుంటే.. 2023లో 99.2 శాతం ‘మేడిన్ ఇండియా’ ఫోన్లు దేశీయంగా అమ్ముడవుతున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ త
TVS iQube | ప్రస్తుతం ప్రజలంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతుండటంతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థల్లోనూ పోటీ పెరిగింది. ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ సైతం ఈవీ స్కూటర్ల మార్కెట్ వ�
Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.65,671.35 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది.
షేరు విక్రయదారులకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ శుభవార్తను అందించింది. షేరును విక్రయించిన రోజే సెటిల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధాబి పూరి బచ్ తెలిపారు. ఇ