గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ రంగంలో ఉన్న హైదరాబాద్కి చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీలో ఇంజనీర్ గ్లాస్ సిస్టమ్స్ తయారీ కంపెనీ ఆసాహీ గ్లాస్ప్లాంట్(ఏఐజీ జపాన్) రూ.200 కోట్ల మేర పెట్ట
Xiaomi EV Cars | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. త్వరలో ఎలక్ట్రిక్ కార్లు ఎస్యూ7, ఎస్యూ7 మ్యాక్స్ మార్కెట్లోకి తీసుకు రానున్నదని తెలుస్తున్నది.
UCO Bank | యూకో బ్యాంకు నుంచి ఐఎంపీఎస్’లో సాంకేతిక లోపంతో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.820 కోట్లు డిపాజిట్ అయ్యాయి. పొరపాటున గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం.. సదరు ఖాతాలను బ్లాక్ చేసి 79 శాతం మనీ రికవరీ చేసింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మెరిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 306.5 పాయింట్లు లబ్ధితో 65,982.5 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 19,762.5 పాయింట్ల వద్ద ముగిశాయి.
Subrata Roy | సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణించిన నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్దనున్న రూ.25,000 కోట్ల సహారా నిధులు తిరిగి ఫోకస్లోకి వచ్చాయి. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 75 ఏండ్ల సుబ్రతారాయ్ మం�
టాటా టెక్నాలజీ ఐపీవో ధరల శ్రేణిని రూ.475 నుంచి రూ.500 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 22న ప్రారంభం కానున్న వాటాల విక్రయం 24న ముగియనున్నదని, తద్వారా రూ.3,042 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీవో తేదీని ప్రకటించారు. డిజిటల్ సర్వీసులకు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సేవల్ని అందించే ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 22న మొదలై 24న ముగుస�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా అంచనాలకు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.369 కోట్ల నికర లాభాన్ని గడించింది.