Aadhar | పౌరులకు భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) రిలీఫ్ కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్ డేట్ కోసం తొలుత ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిన ఉడాయ్.. వచ్చే ఏడాది మార్చి 14 వరకు గడువు పొడిగించింది.
Samsung | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ25 5జీ, గెలాక్సీ ఏ15 5జీ, గెలాక్సీ ఏ15 4జీ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Kinetic-Zulu | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ (Kinetic).. భారత్ మార్కెట్లో న్యూ ఎలక్ట్రిక్ (E-scooter) స్కూటర్ జులు (Zulu) ఆవిష్కరించింది. దీని ధర రూ.94,900 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు.
Stocks | మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైం రికార్డు నెలకొల్పాయి. అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లో ముగిశాయి.
భారత్ ప్రధాన స్టాక్ సూచీల్లో ఒకటైన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 70,000 పాయింట్ల స్థాయిని చేరింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం సెన్�
బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 2 శాతం సవరిస్తున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.
సహారా గ్రూప్ సంస్థలపై తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్ఎఫ్ఐవో)సహా కంపెనీల చట్టం కింద చేస్తున్న మరే ఇతర విచారణలైనాసరే ఎవరో ఒకరు చనిపోయారని ఆగబోవు అంటూ సోమవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.900 దిగి రూ.61,300కి చేరుకున్నది. అంతకుముందు ధర రూ. 62,200గా ఉన్నది.
Sundar Pichai | అమెరికాలోని అత్యధిక వేతనం అందుకుంటున్న ఆరు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల సీఈఓల్లో గూగుల్ సీఈఓ.. భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ నిలిచారు.
Poco C65 | ఈ నెల 15న భారత్ మార్కెట్లో పొకో సీ65 ఫోన్ ఆవిష్కరిస్తామని పొకో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపింది.
LPG Cylinder | పొరుగు దేశాలతో పోలిస్తే మనదేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా రూ.603 లకే లభిస్తున్నదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.