Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.80 తగ్గి రూ.61,820 పలికింది. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.75,050 వద్ద ముగిసింది.
Redmi Note 13 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ నోట్ 13 (Redmi Note 13) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
Stocks | వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొన్ని నిమిషాల ము�
కార్పొరేట్ ఇండి యా నియామకాల బాట పట్టబోతున్నది. వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి మరి. మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ తాజా �
Reliance-Disney | రిలయన్స్, వాల్ డిస్నీ సారధ్యంలోని డిస్నీ ఇండియా సంస్థల విలీనంపై రెండు సంస్థల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తున్నది. వచ్చేనెలలో రెండు సంస్థల విలీనం పూర్తవుతుందని సమాచారం.
Gold Smuggling | ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
Aadhar | పౌరులకు భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) రిలీఫ్ కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్ డేట్ కోసం తొలుత ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిన ఉడాయ్.. వచ్చే ఏడాది మార్చి 14 వరకు గడువు పొడిగించింది.
Samsung | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ25 5జీ, గెలాక్సీ ఏ15 5జీ, గెలాక్సీ ఏ15 4జీ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Kinetic-Zulu | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ (Kinetic).. భారత్ మార్కెట్లో న్యూ ఎలక్ట్రిక్ (E-scooter) స్కూటర్ జులు (Zulu) ఆవిష్కరించింది. దీని ధర రూ.94,900 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు.
Stocks | మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైం రికార్డు నెలకొల్పాయి. అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లో ముగిశాయి.
భారత్ ప్రధాన స్టాక్ సూచీల్లో ఒకటైన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 70,000 పాయింట్ల స్థాయిని చేరింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం సెన్�
బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 2 శాతం సవరిస్తున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.