Asus ROG Phone 8 | అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ (Asus ROG Phone 8 Series) ఫోన్లలో అసుస్ రోగ్ ఫోన్8 (Asus ROG Phone 8), అసుస్ రోగ్ 8 ప్రో (Asus ROG Phone 8 Pro) ఉంటాయి. అధికారికంగా ఈ నెల ఎనిమిదో తేదీన అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని అస
Rs.2000 | గతేడాది మేలో మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2000 నోట్లను ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు దేశంలోని పోస్టాఫీసుల వద్ద కూడా మార్చుకోవచ్చు.
ICICI Bank Credit Cards | ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిన 21 క్రెడిట్ కార్డుల బిల్లులు మూడు నెలల కాలంలో రూ.35 వేలు దాటితే విమానాశ్రయ లాంజ్ లోకి వెళ్లడానికి కాంప్లిమెంటరీ పాస్ లభిస్తుంది. వచ్చేనెల నుంచి ప్రభుత్వ యుటిలిటీ సేవల బి
Royal Enfield Hunter 350| ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన ఎంట్రీ లెవెల్ మోటారు బైక్ ‘హంటర్ 350’ అప్డేట్ చేసింది. డీపర్ వేరియంట్ బైక్స్ ఆరెంజ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Demat Accounts | ఇన్వెస్టర్లకు రోజురోజుకు స్టాక్ మార్కెట్లపై క్రేజ్ పెరుగుతున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏరోజుకారోజు కొత్త రికార్డులు నమోదవుతుంటే.. నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్ నెలలో డీమ్యాట్ ఖాతాలు 50 శాతాన
Stocks | వచ్చేవారం కార్పొరేట్ సంస్థల తృతీయ త్రైమాసికం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. వాటిల్లో ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఐటీ స్ట�
Bajaj Chetak EV Scooter | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto) దేశీయ మార్కెట్లో శుక్రవారం న్యూ వర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించనున్నది.
DGCA Notice | ఎయిర్ ఇండియా, స్పైస్జెట్లకు గురువారం డీజీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పొగ మంచు వల్ల తక్కువ దృశ్య గోచరత ఉన్నప్పుడు సుశిక్షితులైన పైలట్లను నియమించనందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
Vivo X100 Series | వివో తన ప్రీమియం ఫోన్ వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధరలు రూ.63,999 నుంచి రూ.89,999 మధ్య ధరలు పలుకుతున్నాయి.
Market Capitalisation | రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో గురువారం ఇన్వెస్టర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.24 లక్షల కోట్లు పెరిగింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1900, తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.420 పతనం అయ్యాయి.