ఆల్టైమ్ రికార్డుస్థాయిలో స్టాక్ మార్కెట్ ట్రేడవుతున్న తరుణంలో సొమ్ము చేసుకునేందుకు తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) క్యూ కట్టాయి. ఇటీవల లిస్టయిన టాటా టెక్నాలజీస్, ఐఆర్ఈడీఏలు వాటి ఐపీవో ధరకు మూడు, నా
Amazon Year End Deals | డిసెంబర్ ముగింపు దశకు చేరుతోంది. మరో 13 రోజుల్లో కొత్త వసంతం రాబోతున్నది. ఇయర్ ఎండ్ సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్.. స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది.
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.100 పెరిగి రూ.62,750 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్�
Home Loan | కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే ఇంటి రుణం తప్పనిసరి.. ఇంటి రుణం తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్, ఈఎంఐ చెల్లింపునకు సరిపడా ఆదాయం, ప్రీ పేమెంట్ చార్జీలు, లోన్ టెన్యూర్, ఈఎంఐ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన�
రాజేశ్.. మ్యూచువల్ ఫండ్స్కు కొత్త. తన కుమారుడి ఉన్నత విద్య కోసం రాబోయే 12 ఏండ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్ స్కీంను ఎంచుకోవాలో తెలియక సతమతమవ
Kia Sonet facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియా (Kia India) తన ఎస్యూవీ కియా సొనెట్ (Kia Sonet) అప్డేటెడ్ వర్షన్ కియా సొనెట్ ఫేస్లిఫ్ట్ కారును వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
OnePlus-IIT Madras | ఐఐటీ మద్రాస్ తో కలిసి నెవర్ సెటిల్ అనే పేరుతో బీటెక్ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సంస్థ వన్ ప్లస్ తెలిపింది.
LIC Chairman | వచ్చే 14 ఏండ్లలో అంటే 2047 నాటికి భారత పౌరులందరికీ బీమా పాలసీలు అందుబాటులోకి తేవడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు.
Gold Jewellery | బంగారం ధర రోజురోజుకు గరిష్ట రికార్డులు నెలకొల్పుతున్నా.. ఆభరణాలపై మోజు తగ్గడం లేదు. నవతరం వధువులు పురాతన కాలం నాటి డిజైన్ ఆభరణాలపై మనస్సు పారేసుకుంటున్నారు.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.26 లక్షల కోట్లు పెరిగింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొం�
Sundar Pichai | గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ 2023 ఆరంభంలో ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనల
Gautam Adani | ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ �