గోవా షిప్యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు రూ.2,673 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. గోవా షిప్�
Vodafone Idea | తన యూజర్ల కోసం వొడాఫోన్ ఐడియా.. రూ.3,199 ప్రీ పెయిడ్ రీ చార్జీ ప్లాన్ తెచ్చింది. దీనివల్ల రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ అపరిమిత డేటా పొందొచ్చు.
Pakistan-India Car Sales | భారత్ లో గత నవంబర్ లో 3.6 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. కానీ దాయాది దేశం పాకిస్థాన్ లో కేవలం 4,875 యూనిట్ల వాహనాలు మాత్రమే విక్రయించాయి వాహనాల తయారీ సంస్థలు.
Triumph Daytona 660 | భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లో వచ్చేనెల తొమ్మిదో తేదీన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ ‘డేటోనా660’ ఆవిష్కరించనున్నది. భారత్ లో ఈ బైక్ ధర రూ.9.50 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీతో ముగిసిన వారానికి 9.11 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది.
Poco M6 5G | Poco M6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 5జీ ఫోన్ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అత్యంత చౌక ధరకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ లేదా వైజాగ్ స్టీల్).. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్)తో జట్టు కట్టింది. వర్కింగ్ క్యాపిటల్ మద్దతు, ముడి సరకు
రెండు చేతులా ఆర్జించాలనే కోరికతో ఓ అమెరికన్ టెకీ (Techie) భారీ స్కెచ్ వేశాడు. రిమోట్ వర్కింగ్లో పై అధికారుల కండ్లు కప్పి రెండేండ్ల పాటు ఒకేసారి రెండు ఉద్యోగాలను చేసి భారీ మొత్తం దండుకున్నాడు.
భారత స్టాక్ మార్కెట్ వచ్చే 2024లో 10 శాతంవరకూ ర్యాలీ చేస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. గత ఏడాదికాలంగా 17 శాతం పెరిగిన నిఫ్టీ 2024 సంవత్సరాంతానికి మరో 8-10 శాతం లాభపడుతుందని భావిస్తున్
గో ఫస్ట్ ఎయిర్లైన్ను కొనేందుకు స్పైస్జెట్ ఎయిర్లైన్ ఆసక్తి కనబరుస్తున్నది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ ముంబై ఆధారిత ఎయిర్లైన్.. ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్నది తెలిసిందే. ఈ �
చౌక గృహాలకు రుణాలు అందించే ఎస్ఎంఎఫ్జీ గృహ శక్తి..తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు శాఖలు ఉండగా, వచ్చే రెండేండ్లకాలంలో మరో 3 నుంచి ఐదు శాఖలను ప్రారంభించాలనుకు
ప్రముఖ డయాగ్నోస్టిక్ సేవల సంస్థ విజయా డయా గ్నోస్టిక్.. పుణెకు చెందిన పీహెచ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ను హస్తగతం చేసుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.134.65 కోట్లు.
విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 125 బిలియన్ డాలర్ల విలువైన నగదు పంపారని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. యూఏఈతో కుదుర్చుకున్�