రాజేశ్.. మ్యూచువల్ ఫండ్స్కు కొత్త. తన కుమారుడి ఉన్నత విద్య కోసం రాబోయే 12 ఏండ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్ స్కీంను ఎంచుకోవాలో తెలియక సతమతమవ
Kia Sonet facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియా (Kia India) తన ఎస్యూవీ కియా సొనెట్ (Kia Sonet) అప్డేటెడ్ వర్షన్ కియా సొనెట్ ఫేస్లిఫ్ట్ కారును వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
OnePlus-IIT Madras | ఐఐటీ మద్రాస్ తో కలిసి నెవర్ సెటిల్ అనే పేరుతో బీటెక్ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సంస్థ వన్ ప్లస్ తెలిపింది.
LIC Chairman | వచ్చే 14 ఏండ్లలో అంటే 2047 నాటికి భారత పౌరులందరికీ బీమా పాలసీలు అందుబాటులోకి తేవడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు.
Gold Jewellery | బంగారం ధర రోజురోజుకు గరిష్ట రికార్డులు నెలకొల్పుతున్నా.. ఆభరణాలపై మోజు తగ్గడం లేదు. నవతరం వధువులు పురాతన కాలం నాటి డిజైన్ ఆభరణాలపై మనస్సు పారేసుకుంటున్నారు.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.26 లక్షల కోట్లు పెరిగింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొం�
Sundar Pichai | గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ 2023 ఆరంభంలో ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనల
Gautam Adani | ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ �
Gold Rate |పలు అంతర్జాతీయ అంశాల ప్రభావంతో ప్రస్తుతం బంగారం ధర ఆల్టైమ్ గరిష్ఠస్థాయి సమీపంలో ట్రేడవుతున్నది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ పుత్తడి ధర 13 శాతం పెరిగింది. వా
Samsung Galaxy S23 FE | శాంసంగ్ భారత్ మార్కెట్లో వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీన గెలాక్సీ టాబ్ ఎస్9 ఎఫ్ఈ, గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ తోపాటు తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరించనున్నది.
Sovereign Gold Bond | 2017-18లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లు ముందస్తుగా విత్ డ్రా చేసుకుంటే 115 శాతం రిటర్న్స్ పొందొచ్చు. వీటికి అదనంగా ఐదేండ్ల కాలానికి వడ్డీ కూడా లభిస్తుంది.
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటించింది. తన ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్ స్కూటర్లపై భారీ రాయితీ ప్రకటించింది.
Simple Dot One | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ భారత్ మార్కెట్లోకి ‘సింపుల్ డాట్ వన్’ అనే పేరుతో రెండో ఈవీ స్కూటర్ ఆవిష్కరించింది.
Arvind Panagaria | 2026 నాటికి దేశ జీడీపీ ఐదు లక్షల డాలర్లకు చేరుతుందని, తద్వారా ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు.