Nitin Gadkari | దేశీయ ఎగుమతులు పెంచి, విదేశాల నుంచి దిగుమతులు తగ్గించడమే దేశభక్తికి నూతన నిర్వచనం అని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
Bill Gates | పని కంటే జీవితం చాలా గొప్పదని చెప్పారు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్. ప్రారంభంలో వారాంతపు సెలవులు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉండేదని, కానీ తండ్రినయ్యాక అభిప్రాయం మారిందన్నారు.
FPI Investments | ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.57,300 కోట్లకు పైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం.
New ITR Forms | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి కొత్త ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కీలక మార్పులు చేసింది. వేతన జీవులు తమకు వచ్చే పూర్తి ఆదాయం వివర�
Market Capitalisation | గతవారం ముగిసిన స్టాక్ మార్కెట్లలో టాప్-3 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,312.7 కోట్లు వృద్ధి చెందింది. వాటిల్లో రిలయన్స్ భారీగా లాభ పడింది.
ITR Forms-CBDT | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఐటీఆర్ ఫామ్స్ ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం నోటిఫై చేసింది.
విదేశీ మారకం నిల్వలు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 15తో ముగిసిన వారంతానికిగాను 9.112 బిలియన్ డాలర్లు పెరిగి 615.971 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ వెల్లడించింది.
Vivo-India | మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ ఐపీఓకు వెళ్లనున్నది. ఈ మేరకు సెబీ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తె
Infosys | ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా నిలంజయ్ రాయ్ వైదొలిగిన రెండు వారాల్లోనే సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్ ఫోకస్డ్ సంస్థతో ఇటీవల చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగినట్లు శనివా�
బజాజ్ ఆటో తమ పాపులర్ మాడల్ బజాజ్ పల్సర్ పేరిట పల్సర్ మేనియా మాస్టర్స్ ఎడిషన్ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న పల్సర్ అభిమానులను ఏకం చేసేలా నిర్వహించిన ఈ ఈవెంట్లో 25వేల మందికిపైగా పాల్గొనగా,
ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజూ సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసి�