Bull run-Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐదు రోజులుగా బుల్ పరుగులు తీస్తోంది. కేవలం ఐదు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.12.80 లక్షల కోట్లు పెరిగింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర తళతళ మెరుస్తున్నది. ఢిల్లీలో ఈ నెల నాలుగో తేదీ తర్వాత గురువారం తులం బంగారం ధర రూ.450 పెరిగి రూ.64,300 గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి. చెన్నైలో ఈ నెల నాలుగో తేదీన ర�
ఎంతటి కుబేరులైనా ఏదో ఒక పని చేస్తూ సంపదను కాపాడుకుంటూ లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్కు (Steve Ballmer) మాత్రం ఏమీ చేయ�
SEBI | మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారులు తమ నామినీ డిక్లరేషన్ గడువు సమర్పించేందుకు మరో ఆరు నెలల గడువు పొడిగించినట్లు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ తెలిపింది.
Xiaomi SU7 Sedan | చైనా టెక్నాలజీ సంస్థ షియోమీ.. మార్కెట్లోకి తొలి సెడాన్ కారు ఎస్ యూ7 తీసుకొస్తున్నది. ఇది బీఎండబ్ల్యూ ఐ4, బీవైడీ సీల్, టెస్లా మోడల్ 3 కార్లతో పోటీ పడుతుంది.
లేటెస్ట్గా లేఆఫ్స్పై మైక్రోసాఫ్ట్ హెచ్ఆర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ (Ex Microsoft HR VP) క్రిస్ విలియమ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తొలి క్వార్టర్లో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటాయని ఇలా చేయడం సర్వ�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు సవరించింది. ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భారీ కంపెనీ (మెయిన్-బోర్డ్ ఐపీవో)ల పబ్లిక్ ఇష్యూల విలువ తగ్గుముఖం పట్టింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల సంఖ్య పెరిగినా.. నిధుల సమీకరణ మాత్రం పడిపోయింది.
శీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా తోడవడంతో మంగళవారం సూచీలు లా�
Maruti Suzuki | టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్యూవీ700 మోడల్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్యూవీ ‘గ్రాండ్ విటారా’ను త్వరలో మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
Biryani | వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా భారతీయుల్లో అత్యధికులు బిర్యానీకే ఓటేశారు. ఈ ఏడాది పొడవునా ఫుడ్ డెలివరీ యాప్ సంస్థలకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో ప్రతి ఆరో బిర్యానీ ఆర్డర్ హైదరాబాదీల నుంచే వచ్చాయి.