Samsung-CERT IN | శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్న కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ `సెర్ట్ ఇన్` వెంటనే ఆ ఫోన్లు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Google Maps | కొత్త ప్రాంతాలకు టూర్ వెళుతున్నప్పుడు రూట్ వేగం, ట్రాఫిక్ పరిస్థితులతోపాటు ఇంధనం పొదుపు చేయడానికి మార్గాలను చూపే ‘ఫ్యుయల్ సేవింగ్’ ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్.
Realme C67 5G | Realme C67 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ సీ67 5జీ ఫోన్ గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్మీ సీ సిరీస్లో ఇదే తొలి 5జీ స్మార్ట్ ఫోన్.
Net Direct Tax Collection | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నవంబర్ మధ్య 23.4 శాతం ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
Ashneer Grover-BharatPe | భారత్పే నుంచి రాజీనామా చేసిన సంస్థ కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్.. తిరిగి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాలని, సంస్థ అధికార దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించార�
House Sales | గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే అంటే జనవరి-సెప్టెంబర్ మధ్య 3,48,776 కోట్ల ఇండ్లు అమ్ముడయ్యాయి.గతేడాది 3,26,877 కోట్ల ఇండ్ల విక్రయాలు నమోదయ్యాయి.
Credit Card - UPI | యూపీఐతో క్రెడిట్ కార్డులను లింక్ చేయడం వల్ల రివార్డులు రావడంతోపాటు నియంత్రణ లేని ఖర్చులతో అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితులు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Gold-Silver Rates | వచ్చే ఏడాది నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గించవచ్చునని అమెరికా ఫెడ్ రిజర్వు సంకేతాలివ్వడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. తులం బంగారం ధర రూ.1,130, కిలో వెండి ధర రూ.2350 పెరిగింది.
LIC Co branded Credit Card | అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ ‘మాస్టర్ కార్డ్’, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తో కలిసి తాజాగా మరో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఆవిష్కరిస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.
OPS-RBI | ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చేపట్టేందుకు అవరోధం అవుతుందని ఆర్బీఐ హెచ్చరించింది.
tel A05s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఐటెల్ (itel)’ తన ఎంట్రీ లెవెల్ ఫోన్ ఐటెల్ ఏ05ఎస్ (itel A05s) మరో వేరియంట్ ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.80 తగ్గి రూ.61,820 పలికింది. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.75,050 వద్ద ముగిసింది.
Redmi Note 13 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ నోట్ 13 (Redmi Note 13) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.