Gautam Adani | ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ �
Gold Rate |పలు అంతర్జాతీయ అంశాల ప్రభావంతో ప్రస్తుతం బంగారం ధర ఆల్టైమ్ గరిష్ఠస్థాయి సమీపంలో ట్రేడవుతున్నది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ పుత్తడి ధర 13 శాతం పెరిగింది. వా
Samsung Galaxy S23 FE | శాంసంగ్ భారత్ మార్కెట్లో వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీన గెలాక్సీ టాబ్ ఎస్9 ఎఫ్ఈ, గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ తోపాటు తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరించనున్నది.
Sovereign Gold Bond | 2017-18లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లు ముందస్తుగా విత్ డ్రా చేసుకుంటే 115 శాతం రిటర్న్స్ పొందొచ్చు. వీటికి అదనంగా ఐదేండ్ల కాలానికి వడ్డీ కూడా లభిస్తుంది.
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటించింది. తన ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్ స్కూటర్లపై భారీ రాయితీ ప్రకటించింది.
Simple Dot One | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ భారత్ మార్కెట్లోకి ‘సింపుల్ డాట్ వన్’ అనే పేరుతో రెండో ఈవీ స్కూటర్ ఆవిష్కరించింది.
Arvind Panagaria | 2026 నాటికి దేశ జీడీపీ ఐదు లక్షల డాలర్లకు చేరుతుందని, తద్వారా ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు.
Sovereign Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) సబ్ స్క్రిప్షన్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఒక గ్రామ్ బాండు విలువ రూ.6,199గా ఖరారు చేసినట్లు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్ర�
Jio TV Premium Plan | జియో టీవీ సబ్ స్క్రైబర్ల కోసం రిలయన్స్ జియో.. ప్రీమియం ప్లాన్లు తెచ్చింది. సింగిల్ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ తో 14 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటెంట్ పొందొచ్చు.
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిధులు భారీగా పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 604.042 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Indian Railways | రైలు ప్రయాణాల్లో వెయిటింగ్ లిస్ట్ ఇబ్బంది లేకుండా రూ.లక్ష కోట్లతో ఏడెనిమిది వేల కొత్త రైళ్లు కొనుగోలు చేయాలని భారతీయ రైల్వేస్ భావిస్తున్నాయి.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.150 పెరిగిన 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.63,100లకు చేరుకున్నది.