దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ
రాష్ర్టానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల వాటా షేర్లను విక్రయిస్తున్నది.
న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ను పూర్తిగా అదానీ గ్రూపు చేతిలోకి వెళ్లిపోయింది. గత నెలలో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు..తాజాగా ఈ వాటాను 76 శాతానికి పెంచుకున్నది.
దేశంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తాయని, ఇందుకు వచ్చే 4-5 ఏండ్లలో రూ.32,500 కోట్లు పెట్టుబడి చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ పెట్టుబడితో ప్రస్తుత పడకల సామర్థ్యానికి మరో 30,000
Lamborghini : లగ్జరీ స్పోర్ట్స్ కార్ తయారీ కంపెనీ లంబోర్గిని (Lamborghini) చరిత్రలోనే తొలిసారిగా ఒక క్యాలెండర్ సంవత్సరం 2023లో ఏకంగా 10,000కు పైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లపై బుధవారం బేర్ పట్టు బిగించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంకా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యికి పైగా
హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. పబ్లిక్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేస్తూ తాజాగా పలు ప్రతిపాదనల్ని చేసింది. ఈ క్రమంలోనే �
వరుస రికార్డులతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్ మంగళవారం చిన్న బ్రేక్ తీసుకుంది. స్టాక్ సూచీలు ట్రేడింగ్ తొలిదశలో కొత్త రికార్డు గరిష్ఠస్థాయిల్ని చేరిన తర్వాత వెనక్కు మళ్లాయి. వరుసగా ఐదు రోజులపాటు ర్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,036 కోట్ల నికర లాభాన్ని గడించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం, మొం
Maruti Suzuki | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ధరలను పెంచేసింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆయా మాడళ్లను బట్టి ధరలు మరింత పెరగనున్నాయని �
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,373 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 202
రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తాజాగా హైదరాబాద్-రియాద్ల �
iQoo Neo 9 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo).. తన ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Fastag Status | జాతీయ రహదారులపై టోల్ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లించడానికి ఫాస్టాగ్ తప్పనిసరి.. ఈ నెలాఖరులోగా ఆ ఫాస్టాగ్లకు కేవైసీ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ తెలిపింది.