Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,67,936.21 కోట్లు తగ్గిపోయింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్టపోయింది.
Tata Motors | మారుతి సుజుకి తదితర కార్ల తయారీ సంస్థల బాటలోనే టాటా మోటార్స్ పయనించనున్నది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈవీ కార్లు సహా అన్ని రకాల కార్ల ధరలు 0.7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఆఫీస్ స్థలాల నిర్వహణ సంస్థ ఐస్ప్రౌట్..హైదరాబాద్లో మరో ఆఫీస్ను లీజుకు తీసుకున్నది. హైటెక్ సిటీలోని అర ఆర్బిట్ సెంటర్లో 2.50 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్తగా కార్యాలయాన్ని తీర్చిదిద్దింది. 4 వేల మంద�
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండి బకాయిలకోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో డిసెంబర్ త్రైమాసికానికి�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.11,052.60 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క
Elon Musk | ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’.. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది.
New Jawa 350 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ జావా యెజ్డీ మోటార్స్ సైకిల్స్.. భారత్ మార్కెట్లోకి న్యూ జావా 350 మోటారు సైకిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ.2.15 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.
Crypto Currencies | క్రిప్టో కరెన్సీల నియంత్రణకు, క్రిప్టో కరెన్సీ పేరిట జరుగుతున్న నేరాలను దర్యాప్తు చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేసే విషయమై నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
Honda NX500 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. దేశీయ మార్కెట్లోకి ఎన్ఎక్స్500 అడ్వెంచర్ టూరర్ బైక్ ఆవిష్కరించింది.
Ram Mandir | అయోధ్యలో రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో ఇరువర్గాల మనోభావాలను గౌరవిస్తూ ఈ నెల 22న మీట్ అండ్ ఫిష్ దుకాణాలను మూసేయాలని ఢిల్లీ మీట్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇర్షాద్ ఖురేషీ కోరారు.
ICICI Bank Q3 Results | మార్కెట్ అంచనాలను బ్రేక్ చేసి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం గ్రోత్ నమోదు చేసింది.