బంగారం అంటే మన భారతీయులకే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏటేటా బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం బంగారానికి మన దేశంలో డిమాండ్ తగ్గుతుందట. ఫుల్ స�
Jio AirFiber | రిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్లాన్లు ప్రకటించింది. యూజర్లు అదనపు డేటా వినియోగించుకోవడానికి వీలుగా ‘డేటా బూస్టర్ ప్లాన్స్’ అనే పేరుతో ఈ ప్లాన్లు తెచ్చింది.
Ola S1 X | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ‘ఓలా ఎస్1 ఎక్స్’ ఆవిష్కరించింది.
Nirmala Sitharaman | ఆదాయం పన్ను శ్లాబ్ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలు కాకుండా ప్రజలకు సాధికారిత కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం �
FASTag - E-KYC | వాహనదారులు తమ ఫాస్టాగ్ ఈ-కేవైసీ అప్ డేట్ గడువును కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పొడిగించింది. ఈ నెలాఖరులోపు అప్ డేట్ చేయకుంటే మాత్రం ఆ ఖాతాలను డీయాక్టివేట్ చేస్తామని హెచ్చరించిం�
Poco X6 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ ఇండిగో అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.2,998.1 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్ర�
ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్లు ఫైల్ చేయడానికి అవసరమయ్యే 2, 3, 5 ఐటీ రిటర్న్ ఫారాల్ని నోటీఫై చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం తెలిప�
స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..మరో మూడు మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 190 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.1,09,999గా నిర్ణయించింది. ముందస్తు బుకింగ్ చేసుకున్న
ఈ ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఐడీబీఐ బ్యాంక్ను అమ్మేస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,100 కోట్ల నికరలాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్ర�
ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 69 శాతం తగ్గి రూ.11.78 కోట్లకు పరిమితమైంది. క్రిత
విమాన ప్రయాణికులకు శుభవార్తను అందించింది టాటాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ప్రయాణికులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. దేశీయంగా ప్రారంభ విమాన టికెట్ ధరను ర�
మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో భారీ వృద్ధిని సాధించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,870 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిం�