Budget 2024-25 | దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Budget 2024-25 | కొద్ది సేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ కు 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్ సమర్పిస్తారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.
Stocks | వచ్చే సంవత్సర బడ్జెట్ (2024-25)ను కొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నది.
Stocks | కొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడయిన.. కొద్దిసేపటికే నష్టాల్లో కూరుకున్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝళిపించింది. బుధవారం పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. దీంతో ఈ నెల 29 తర్వాత దాదాపుగా అన్ని పీపీబీఎల్ సేవలు న
దేశంలో బంగారం గిరాకీ గత ఏడాది తగ్గుముఖం పట్టింది. 2022తో పోల్చితే 2023లో గోల్డ్ డిమాండ్ 3 శాతం పడిపోయినట్టు బుధవారం ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు 2023’ పేరిట విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) న
భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్�
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
గ్రానైట్ల తయారీ సంస్థ దాసోస్..తాజాగా హైదరాబాద్లో హోమ్ ఇంటీరియర్ సేవలు ప్రారంభించింది. గృహానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించాలనే ఉద్దేశంతో నగరానికి సమీపంలో తూప్రాన్ వద్ద రూ.40 కోట్ల పెట్ట
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,207 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమ
కొత్తగా ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా నేతృత్వంలో వచ్చిన ఈ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా మాజీ వ్యయ కార్యదర్శి
మధ్యంతర బడ్జెట్కు ముందు స్టాక్ మార్కెట్లు రంకేశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై తీసుకోనున్న నిర్ణయం మదుపరులను కొనుగోళ్లవైపు నడి
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.1.72 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో వసూలవడం ఇది ర�
iRobot : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు కంపెనీలు ఎడాపెడా మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్ల వరకూ అన్ని రంగాల కంపెనీలు కొలువుల కోత చేపడుతున్నాయ�