LIC- Jeevan Dhara II | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన పాలసీదారుల కోసం శుక్రవారం నూతన సేవింగ్స్ అండ్ యాన్యూటీ ప్లాన్ `జీవన్ ధార-2` ప్రకటించింది.
Kia Seltos diesel | దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా.. దేశీయ మార్కెట్లలోకి న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్ ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Forex Reserves | ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.634 బిలియన్ డాలర్లు పెరిగి 618.937 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ తెలిపింది.
Citigroup Lay-offs | వచ్చే రెండేండ్లలో 20 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిటీ గ్రూప్ రంగం సిద్ధం చేసింది. అందులో తక్షణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో 5000 మందికి లే-ఆఫ్స్ పలుకనున్నారు.
Rolls-Royce Spectre-EV | ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారత్ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్ట్రర్’ను ఆవిష్కరించింది. ఆల్ట్రా లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే స్పెక్టర్ ధర రూ.7.5 కోట్లు (ఎక
Reliance | కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసి, రూ.17,265 కోట్లకు పెంచుకున్నది.
UPI Payments-World | విదేశాల్లో పర్యటించే పర్యాటకులు ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ చేసేయొచ్చు. అయితే ఇందుకోసం గూగుల్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు లబ్ధి పొందడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.05 లక్షల కోట్లు పెరిగింది.
Air India | కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్సయినందుకు ఫిర్యాదు దారుడికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది.
Electric Car- Bank Loan | పెట్రోల్, డీజిల్ కార్లు కొనుగుగోలు చేసేవారికి ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి సిబిల్ స్కోర్ ప్రకారం వడ్డీరేట్లలో రాయితీలు అందిస్తున్నాయి.
EPFO-Aadhaar | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సబ్స్క్రైబర్లు తమ జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితాలో ‘ఆధార్’ను తొలగించింది. ఆధార్’ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే ప
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 314 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 110 పాయింట్లు పతనమైంది.
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల�
భారీ అలజడి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో అత్యంత భీకర నష్టాన్ని చవిచూసింది. దీంతో మార్కెట్ సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల�