త్వరలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓ బాహుబలి ఐపీవో రాబోతున్నది. దక్షిణ కొరియా ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. ఈ బంపర్ పబ్లిక్ ఇష్యూను భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి తేబోతున్నది.
ప్రపంచ మార్కెట్లలో వేగంగా రంగులు మారడంతో సోమవారం భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 400 పాయింట్ల మేర పెరిగి 72,386 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన బీఎస్ఈ సెన్సెక్స్.. ముగింప�
Byju’s | రుణాలు, వాటి వడ్డీ - వాయిదాల చెల్లింపులతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ తమ ఉద్యోగులకు జనవరి వేతనాలను చెల్లించింది. తాము ఎంతో శ్రమకోర్చి వేతనాలు చెల్లించామని బైజూ’స్ �
Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లేదా పేటీఎం’ షేర్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అంతర్గత ట్రేడింగ్ లో లోయర్ సర్క్యూట్ రూ.438.35ను తాకింది.
Paytm-RBI | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) యాజమాన్యం సరైన ధ్రువీకరణ చేపట్టకుండానే ఖాతాలు క్రియేట్ చేసిందని, సంస్థ బయటి ఆడిటర్లు, ఆర్బీఐ దర్యాప్తులో తేలింది.
Paytm | మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారులు, వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించవద్దని పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను ఆర్బీఐ ఆదేశించింది. దీంతో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం �
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.90 లక్షల కోట్లు పెరిగింది.
యోగా గురువు బాబా రామ్దేవ్..తాజాగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తున్నది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టెక్నాలజీ సేవల సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేయడానికి పతంజలి ఆయుర్వే�
అశోక్ లేలాండ్..దేశీయ మార్కెట్లోకి తమ తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేసింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ఈ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు
కంపెనీ ఎండీ, సీఈవో శేను అగర్వ�
వీఈ కమర్షియల్ వాహన సంస్థ తాజాగా చిన్న స్థాయి కమర్షియల్ వాహన సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. తన తొలి వాహనాన్ని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రదర్శించింది.