నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బుధవారం మరో నోటీసునిచ్చింది. ఈసారి ఫ్రాన్స్కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ దాఖలు చేసిన దివాలా
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా దిగ్గజ షేర్లు రాణించడం కలిసొచ్చింది. దాంతో బుధవారం నాటి ట్రేడింగ్ను మార్కెట్లు
హైదరాబాద్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)లో 1.4 శాతం వాటాను కొనుగోలు చేసింది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.
Tata Sons | టాటా సన్స్ (Tata Sons) గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.30 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ఈ సంస్థ ఈ మార్క్ను చేరుకోవడం ఇదే తొలిసారి.
Paytm-RBI | పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిలెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ నిషేధం నేపథ్యంలో ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్స్ డౌన్ లోడ్లు గణనీయంగా పెరిగాయి.
Hyundai i20 Sportz | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ’.. దేశీయ మార్కెట్లోకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ఐ20 (i20) న్యూ స్పోర్ట్జ్ (ఆప్షనల్) వేరియంట్ను విడుదల చేసింది.
Nokia India : పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే ప్రణాళికలతో ముందుకెళుతున్న నోకియా కీలక నిర్ణయం తీసుకుంది.
Samsung Galaxy XCover 7 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్7 (Samsung Galaxy XCover 7) ఫోన్ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Paytm Crisis | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ విధించిన నిషేధాన్ని పున: పరిశీలించాలని, సమీక్షించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్లకు విజ్ఞ�
TCS Market Capitalisation | దేశీయ ఐటీ దిగ్గజం ‘టీసీఎస్’ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లు దాటింది. సంస్థ చరిత్రలో రూ.15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటడం ఇదే తొలిసారి.